గ్రూప్ I ప్రిలిమినరీ పరీక్షకి ఏర్పాట్లు పూర్తి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో రేపు జరగనున్న గ్రూప్ I ప్రిలిమినరీ పరీక్ష కి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ సూపరింటండెంట్ నలుబాల సుమన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వాసుదేవ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ పరీక్షా కేంద్రం లో 360 అభ్యర్థులు పరీక్షకి హాజరు కానున్నారు పరీక్ష ఉదయం 10.30 నుండి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచి పరీక్షా కేంద్రం లోకి అనుమతిస్తారు ఉదయం 10 గంటలకి గేట్ మూసివేసి ఎవరిని కూడా అనుమతించరు కావున అభ్యర్థులు అందరూ నిర్ణీత సమయం లో పరీక్షా కేంద్రం కి చేరుకోవాలని తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version