యువ చైతన్య యూత్ నూతన కార్యవర్గం నియామకం!

నూతన అధ్యక్షుడిగా కొప్పుల చిరంజీవి,మరియు నూతన కార్యవర్గ సభ్యుల నియామకం!!

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,

ధర్మపురి నియోజక వర్గం, ఎండపల్లి మండలం గుల్లకోట లో యువ చైతన్య యూత్ నూతన కార్యవర్గం నియామకం జరిగింది, ఇట్టి కార్యవర్గాన్ని మాల సంఘం యూత్ సభ్యులు అందరూ హాజరై నూతన కార్యవర్గం నియామకానికి మద్దతు ప్రకటించారు, ఈసందర్భంగా అధ్యక్షులు కొప్పుల చిరంజీవి మాట్లాడుతూ,మాలల సంక్షేమానికి పెద్దపీట వేసిన వారికే మా మద్దతు ఇస్తామని, మా నేతను మేము కాపాడు కుంటామని,మాకు ఓటు హక్కు ద్వారాఎన్నుకునే అవకాశం,కల్పించిన మహానుభావులు అంబేడ్కర్ గారికి, యూత్ కార్యవర్గానికి సహకరించిన మాజి అధ్యక్షులు తెలంగాణ విద్యార్థి విభాగం శాతవాహన యూనివర్సిటీ, బెత్తపు లక్ష్మీ రాజం, మాల సంఘం అధ్యక్షుడు నూకల దామోదర్,ఉపాధ్యక్షులు కొప్పుల శ్రీనివాస్ ముఖ్య నాయకులు,అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ప్రకటించారు,యూత్ అధ్యక్షులుగా కొప్పుల చిరంజీవి,గౌరవ అధ్యక్షులు గా నూకల దామోదర్,కొప్పుల శ్రీనివాస్,,ప్రధాన కార్య దర్ధిగా గొల్ల నాగరాజు,ఉపాధ్యక్షులుగా గొల్ల మహేష్,కోశాధికారిగా అనంతుల వేణు,కార్య దర్శి గా కొప్పుల పవన్ కళ్యాణ్, ప్రచార కార్యదర్శిగా కొప్పుల శ్రీధర్ కార్యవర్గ సభ్యులుగా , కడ మండ సురేష్, పంగ రక్షిత్, పొన గంటి స్వామి, చేనెల్లి వేణు,కొప్పుల వంశీ, సభ్యులు,మాజీ యూత్ అధ్యక్షులు బెత్తపు నరేష్, గౌరు సాయి కృష్ణ, కడమండ రమేష్ కొప్పుల, అరుణ్ , గొల్ల మహేష్, , కొప్పుల శ్రీకాంత్, గొల్ల అజయ్,తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version