కొడిమ్యాల (నేటి ధాత్రి):
జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల మండల కేంద్రంలో పూడూరు గ్రామానికి చెందిన కవ్వం మధును జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుండ మధుసూదన్ కి ప్రత్యేక ధన్యవాదాలు. తెలుపుతూ ఈ నియామకానికి సహకరించిన చొప్పదండి శాసన సభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ శివసేన రెడ్డి, ప్రత్యేక ధ్యనవాధాలు. తెలుపుతూ కష్టపడి పార్టీ కోసం కృషి చేస్తాఅని తెలియజేసారు.
