ఆపద్బాంధవుడు అభిమన్యు రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో దొండ్లపల్లి గ్రామానికి చెందిన నెల్లీ పదమ్మ (65) అనారోగ్యంతో బాధపడతు అకస్మాత్తుగా మరణించారు.
ఆమె మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
వారి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అభిమన్యు యువసేనసభ్యులు వంశీకృష్ణ గౌడ్, శశిధర్,నెల్లీ రామస్వామి, నెల్లి శ్రీను,
నెల్లి శాంతయ్య ,నెల్లి నర్సింహులు శ్రీహరి, కావాలి దశరథ,
నెల్లి నర్సింలు బి ఆర్ యస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు యువసేన తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version