వేములవాడ లో సభ్య సమాజం తలదించుకుని.. సిగ్గుపడవలసిన సంఘటన చోటుచేసుకుంది

సంఘటన స్థలన్ని పరిశీలించిన పట్టణ సీఐ కరుణాకర్!

వేములవాడ నేటి ధాత్రి

వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీలో ఉన్న చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసికందును.. పందులు సగం వరకు శరీరాన్ని పీక్కుతున్న అమానవీయ ఘటన పట్టణంలో కలకలం సృష్టిస్తుంది. అయితే చెట్ల పొదల నుంచి దుర్వాసన వెదజల్లడంతో అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు మృతదేహాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించడంతో గమనించారు. అయితే అప్పుడే పుట్టిన నవజాతి పసికందును సగం శరీరం వరకు పందులు పీక్కు తినడంతో స్థానిక వార్డు ప్రజలు తీవ్రంగా చలించిపోయారు.. ఘటనపై విషయం తెలుసుకున్న పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version