బతుకమ్మ దసరా వేడుక స్థలాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్.

చిట్యాల నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున జిల్లా అదనపు కలెక్టర్ ఎల్. విజయలక్ష్మి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జరగబోయే దసరా బతుకమ్మ వేడుకల స్థలాలను పరిశీలించడం జరిగింది, అనంతరం చిట్యాల మండలంలోని చిట్యాల గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్, వెంకట్రావుపల్లి, లో బతుకమ్మ,దసరా ఆడుకునే స్థలాలను పరిశీలించి ఎర్పాట్లు త్వరగా పూర్తి చేయుటకు సలహాలు సూచనలు జారి చేశారు. వీరి వెంట ఎం.పి.డి.ఓ ఎ.రామకృష్ణ , పంచాయితి కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎ.రామకృష్ణ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version