తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యఅతిథిగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రతి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని రానున్న ఎన్నికలు కేటీఆర్ ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజన్న ఎంపీపీ మానస రాజు ఎంపిటిసి కోడి అంతయ్యపాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి పార్టీ యూత్ నాయకులు మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు