మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని కల్లేపల్లి గ్రామంలో కటికే సక్కుబాయి(45) అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సాకలి శ్రీను, బండ శ్రీను, కృష్ణయ్య, వెంకటయ్య, రాజు, డాన్ శ్రీను, బి ఆర్ ఎస్ నాయకులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.