మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామనికి రాసమల్ల మంగయ్య(52) అనారోగ్యంతో మరణించారు.
అయన మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ నారాయణ రెడ్డి, డీలార్ చెన్నా రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ అల్వాల శ్రీశైలం, అల్వాలా వీర స్వామి, అవరాములు, రాసమల్ల నాగయ్య, యాదయ్య, శ్రీశైలం మరియు చెన్నయ్య, వార్డ్ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.