హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీం. 

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య.

చిట్యాల. నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో కొమురం భీం జయంతి సందర్భంగా ఆ మహానీయుని చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా తెలపడం జరిగిందన్నారు,అనంతరం ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ ఆదివాసుల ఆరాద్య దైవమైన అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గొప్ప యోధుడు కొమురం భీం అని అన్నారు. ఆ మహానీయుని సేవలు మరువలేనివన్నారు.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని మల్లయ్య కోరారు. 

         ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, ఎమ్మార్పీఎస్ టి ఎస్ మండల అధ్యక్షుడు అల్లకొండ.కుమార్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సరిగొమ్ముల రాజేందర్,సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మారేపల్లి మల్లేష్ మారేపల్లి మల్లేష్ మహేందర్ గురుకుంట్ల కిరణ్ కనకం తిరుపతి గుర్రపు.రాజమౌళి మొలుగూరి రాకేష్ మైదం మహేష్, ఆరేపల్లి రాము శనిగరపు శ్రీను, శనిగరపు మహేష్,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version