వరదల పట్ల భవిష్యత్ లో తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా భవిష్యత్ లో ప్రకృతి పరమైన నీటి విపత్తులను ఎదుర్కొనేల రూ.600000/-లతో విపత్తు నివారణ పరికరాలను ఘణపురం మండలంలోని గణప చేరువుపై ట్రయల్ చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి,జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా ఎస్పీ కరుణాకర్ ఓ ఎస్ డి అశోక్ కుమార్ కలిసి పర్యటన చేశారు
అకాల భారీ వర్షాలతో జిల్లాలో చాలా వరకు వరద నష్టం వాటిల్లిన క్రమంలో సహాయక చర్యలకోసం వేచిచూడాల్సిన పరిస్థితి.
భవిష్యత్లో వరద ప్రభావాలను ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ఇంఫ్లోటబుల్ రబ్బర్ బోట్ లో చెరువులో పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ భావిష్ మిశ్రా ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఎస్పీ కరుణాకర్
వరద సహాయక చర్యల కోసం వేచి చూడకుండా తాత్కాలికంగా నివారణ చర్యలు తీసుకోగలమని తెలిపారు.
జిల్లా లో రెండు కేంద్రాలుగా భూపాలపల్లి, కాటారంలలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version