యాదాద్రి క్షేత్రంలో భజన కార్యక్రమానికి తరలి వెళ్లిన భజన మండలి

వేములవాడ నేటి దాత్రి

శ్రావణమాసం సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో శ్రీ భజన భక్తి సమాచార పరిషత్ హైదరాబాద్ వారిచే నిర్వహించబడుచున్న అఖండ హరినామ సంకీర్తన భజన కార్యక్రమం ఆహ్వానం మేరకు వేములవాడ శ్రీ మంటప హనుమాన్ భజన మండలి భజన సభ్యులందరూ మంగళవారం యాదాద్రి క్షేత్రంలో భజన కార్యక్రమానికి తరలి వెళ్లారు అక్కడ భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అధ్యక్షులు కటకం నాగరాజు ప్రధాన కార్యదర్శి గుండా అశోక్ కోశాధికారి ఉప్పులంతా సత్యనారాయణ ఆర్గనైజింగ్ కార్యదర్శి చేపురి సత్తయ్య మరియు వైశ్య సంఘం నాయకులు కోరారు వీరే కాకుండా ఇట్టి కార్యక్రమంలో వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం పూర్వాధ్యక్షులు కటకం జనార్ధన్ మరియు కటాకము అశోక్ ముక్క రవీందర్ దెబ్బటి శ్రీనివాస్ రాములు చేపూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version