నవాబ్ బుపేట పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేసిన..

జిల్లా ఎస్పీ శ్రీ కె.నరసింహ.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

 

శుకరవారం రోజు జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ నవాబ్ పేట పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని ఫిర్యాదుదారులందరికీ ఒకే రకమైన సేవలు అందించాలని ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి న్యాయం చేయాలని సూచించారు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు మరింత పెంపొందించుకుని శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ లను , సిబ్బంది విధులను, తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లని 5ఎస్ ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్ పి,మహేష్, మహబూబ్ నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ స్వామి, కే .రామ్ రెడ్డి ఎస్ పి,సి సీ మరియు ససిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version