తుపాకి రాముని మాటలు మానుకో దొమ్మటి సాంబయ్య

స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి

ఘనపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి దోమటి సాంబయ్య మాట్లాడుతూ పత్రికలో వచ్చిన కథనంపై మా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బఫూన్ అని కేటీఆర్ అనడం సిగ్గుచేటు అన్నారు.
బఫూన్ అని ఎవరిని అంటారు కెసిఆర్ కేటీఆర్ తెలుసుకోవాలని అన్నారు మా చిన్నతనములలో నాటకాలలో కల్పిత కల్లబొల్లి మాటలతో నవ్విస్తూ ఉండేవాణ్ణి బఫూన్ అంటారని అన్నారు ఈ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో పనిచేయని కెసిఆర్ కేటీఆర్ లు మాటలతో పెడుతున్నారు కాబట్టి నిజమైన బఫున్లు తండ్రి కొడుకులే నని వీధులలో తుపాకి రాముడు నా మాటలు మీరే మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.
వచ్చింది ఎవరు గుర్తు చేసుకోవాలని అన్నారు ఆరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ ఏర్పడిన విషయం మర్చిపోయారా మన నిలదీశారు తెలంగాణ యాస భాషా అనే పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ లు ఇష్టం వచ్చినట్టు పదాలను వాడుతూ మాట్లాడితేనే తప్పు లేనప్పుడు ఎదుటి వ్యక్తి మాట్లాడితే తప్ప మొదటగా మిమ్మల్ని మీరు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో 100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సమయం ముందుంది అన్నారు తెలంగాణలో నేను నిర్మించిన అంటున్న ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే అది గుర్తు చేసుకోమన్నారు దివంగనేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ ఏకకాలంలో లక్ష రూపాయలు చేసింది మర్చిపోయారా జుమ్మకుతో మీలాగా రుణమాఫీల పేరుతో ఐదు సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టలేదు అన్నారు చేసిన రుణమాఫీ లేనో గాని ఈ ఐదు సంవత్సరాల లో అరుణాలకు రైతులు కట్టలేని వడ్డీలు ఎక్కువ అన్నారు.
గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బుల్లేక్కొని ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన సంగతి కేసీఆర్ మర్చిపోయిండా మీరా మోసగాళ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులా మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు
గత 30 రోజులుగా కార్మికులు సమయస్తే నోరు మెదపని ముఖ్యమంత్రి మంత్రి కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతుంటే గురువింద గింజ గుర్తుకొస్తుంది అన్నారు
మీ ఇంట్లో నుండి అయినా పరిశుద్ధ కార్మిక పని చేస్తారా నిలదీశారు మరి సమస్యలపై వెంటనే కాలనీ డిమాండ్ చేస్తున్నామన్నారు దళిత బంధు పేరుతో మ్యాజిక్ జిమ్మిక్కులు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని ఓట్ల కోసమే కుంటున్న సంగతి బిడ్డలు గమనిస్తున్నారని మీకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని వారన్నారు.

జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఎన్నికైన సందర్భంగా టి పిసిసి ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య ఆదేశాల మేరకు బాణాసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు కార్యక్రమంలో పిఎసిసి చైర్మన్ పుదీపాల నరేందర్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు కట్టయ్య యాదవ్, పోలేపల్లి సంపత్ రెడ్డి,సోషల్ మీడియా నియోజక వర్గ ఇన్చార్జ్ నాగ బండి సంతోష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నీల రాకేష్, మండల నాయకులు గోనెల యేల్లయ్య, కలకోల రఘు, ఆకుల రమేష్, ఎండి మజర్, దొంత శ్రీనివాస్, గుండె సోమయ్య, రాజేష్ రెడ్డి, ఇంద్రారెడ్డి, మహేష్ రెడ్డి, కడారి చిన్న నాగేష్, చిల్పూర్ మండల నాయకులు తిరుపతి రెడ్డి, లవన్ కుమార్,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version