వనపర్తి నేటిధాత్రి
వనపర్తి పట్టణ ఆవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు కుమార్తె ప్రణవ శ్లోకను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి నివాసముకు వెళ్లి ఘనంగా సన్మానించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదుల వద్ద నిర్మించిన పంప్ హౌస్ ప్రాముఖ్యత గురించి శ్లోకం ద్వారా వివరించినందుకు మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు
