కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలి

పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలని, గౌరవంగా బ్రతకాలని బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న బీసీ బంధు లక్ష రూపాయలు ఒకటో వార్డులోని లబ్ధిదారులు వైనాల సురేష్ ,పున్నం రవి, ఏలూరి రాజులకు శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ,వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను, కమిషనర్ టీ.శేషు, కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *