ఎరువుల కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేటిధాత్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఎరువుల కొరత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు ఎరువులు ఎమ్మార్పీ రేట్లు అమ్మినారు నెలరోజులవుతున్న ఎరువుల కోసం ఎదురుచూపులు బయట ఫెర్టిలైజర్స్ నందు ఒక కట్టకు వంద రూపాయల నుండి 150 రూపాయలు అధిక రేట్లు అమ్ముతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు తీసుకెళ్లిన ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు పక్క మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మందు కట్టాలు దొరుకుతున్న కరకగూడెం మండలంలో ఎందుకు దొరకడం లేదు రైతుల సమస్యలు వ్యవసాయ శాఖ ఇప్పటికైనా పరిష్కరించగలరు లేకపోతే కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తాం ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version