బోయినిపల్లి నేటి ధాత్రి
ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా వాహన సోదాలు చేస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక ఎక్స్ రోడ్ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద కరీంనగర్ నుండి వేములవాడకు వెళ్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి బోయిని పల్లి వినోద్ కుమార్ కారును చెక్పోస్ట్ వద్ద ఆపి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు.