వేములవాడ,నేటిధాత్రి:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు జక్కుల శివప్రసాద్ ను నిర్బంధించిన గ్రామస్తులు..
–విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, వ్యక్తిగత విషయాలు ఆరా తీయడాన్ని ఆగ్రహించి ప్రశ్నించిన గ్రామస్తులు..
–మందలించేందుకు వెళ్లిన తల్లిదండ్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఉపాధ్యాయుడు..
–సహనం కోల్పోయి సదరు ఉపాధ్యాయుని కుర్చీని ఎత్తేసి ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు..
–ప్రభుత్వ పాఠశాలలో ఉద్రిక్తత వాతావరణం..
— పాఠశాలకు చేరుకున్న పోలీసులు..
— ఉపాధ్యాయుడిని, సస్పెండ్ చేస్తా అని వివరణ ఇచ్చిన , జిల్లా విద్యాధికారి…