కారేపల్లి నేటి ధాత్రి:
సింగరేణి మండలం నూతన తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన వి.సురేష్ కుమార్ ను ఇల్లందు ఏరియా యస్ ఓ. జీయం.మల్లారపు మల్లయ్య.మర్యాద పూర్వకంగ కలిచారు.ఈసందర్బంగా సిం గరేణి సంస్ధ ఇల్లందు ఏరియా లోని గనుల వీవరాలు.నూతన జే.కే ఓసి విస్తరణ పనులను గురించి తహశీల్దార్ కి వివరించారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్టేట్ అధికారి మహేష్ తదితరులు పాల్గొన్నారు.