ఇల్లంతకుంట:నేటిధాత్రి న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ప్రజా ప్రతినిధులకు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,మండల ప్రజలకు
1) భూంపెల్లి రాఘవరెడ్డి { పొత్తూర్ }
2) ఆకుల సత్యం { పొత్తూర్}
3) ముక్కుస కేశవరెడ్డి{ ఓగులాపుర్ }
4) చల్ల నవీన్ రెడ్డి { వెంకట్రావుపల్లె}
5) కొమటిరెడ్డి బాస్కర్ రెడ్డి{ముస్కానిపేట}బిఆర్ఎస్
పార్టీ క్రమశిక్షణ ఉల్లంగించి పార్టీకి ద్రోహం చేసినందున పార్టీ అదిష్టానం ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీ క్రమ శిక్షణ,దిక్కరణ చర్య క్రింద వారిని బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తరువులు జారీ చేయనైనది.పార్టీ మండలం అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.