గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి :
నూతన కమిటీ సమావేశంలో వచ్చేసిన జిల్లా కమిటి అధ్యర్యంలో మండల నూతన కమిటీ వేయడం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యధితులు హాజరైయి 03, 1/70 ఫీసా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయలని మాట్లడడం జరిగింది ఇప్పడు జరిగే ఆర్ ఓ యఫ్ ఆర్ సర్వే ను కూడా ఖచ్చితంగా అమలు చేయలని పోడు భూములకు పట్టాలు ఇవ్వలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు పూనెం శ్రీనివాస్, కార్యదర్శి వజ్జ ఎర్రయ్య, ఈసం సాంబయ్య, కత్తి మల్లయ్య ఆద్యంలో నూతన మండల కమిటీ వేయడం జరింగింది. మండల అధ్యక్షులు గోవిందు నర్సంహరావు, ప్రధాన కార్యదర్శిగా చింత, వెంకటేశ్వర్లు, ఎనుగో వడం జరిగింది ఈ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు.