ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:-
ఓదెల మండల కేంద్రంలోని మల్లికార్జున మండల సమైక్య కార్యాలయంలో ఐకెపి లో పనిచేస్తున్న గ్రామ సమైక్య అసిస్టెంట్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ రాఖీ పౌర్ణమి కానుకగా వివోఏలకు 5000 వేతనం పెంచినట్టుగా జిఓ ఇవ్వడం జరిగింది దీనికిగాను మండలంలోని విఓఏ లందరూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ పి ఎం లతా మంగేశ్వరి, సిబివో ఆడిటర్ సదాశివ్ సీసీలు మారెళ్ళ శ్రీనివాస్, పాలితం మల్లయ్య, ఒజ్జె కొమురయ్య , విజయ,రాజకుమారి, శ్రీనిధి మేనేజర్ ప్రభాకర్,పవన్ కుమార్ ,భవాని, విఓఏ ల అధ్యక్షరాలు లావణ్య, రజిత, అనిత.రమ, లక్ష్మి, పునీల్ ,సంజీవ్ విఓఏ లందరూ పాల్గొనడం జరిగింది