భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి దాత్రి
సింగరేణి.కొత్తగూడెం టౌన్. 17.11.2022 న సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో భాగంగా రోల్ మరియు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మానిటర్ మరియు ఇంప్లిమెంటర్ పై
మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క ఉద్దేశమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జే.శంకర్,వి.కే-7 మేనేజర్,అభిలాష్.ఎస్.ఓ, ఏరియా వర్క్ షాప్ ఇంజనీర్స్ బోడ శంకర్, టి అనిల్, ఏ ఉపేందర్ బాబు, ఫిట్ కార్యదర్శి, ఎం.డి సత్తార్ పాష, సెంట్రల్ కమిటీ పొదిల శ్రీనివాసరావు,ఎలక్ట్రికల్ ఫోర్మెన్స్, వై రవి, రమేష్ బాబు, వెంకట్రాం, భానుచందర్,మెకానికల్ ఫోర్మెన్స్ & యాక్టింగ్, యాకుబుద్దీన్, వేణుగోపాల్, సామ్యూల్ సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ అల్లి విల్సన్,ఆల్ ఎలక్ట్రిషన్, ఫిటర్స్,ఎం.వి డ్రైవర్స్, టర్నర్స్, టెండాల్స్, ఎలక్ట్రికల్, కాంట్రాక్టర్స్ మరియు సూపర్వైజర్స్, సోలార్ సూపర్వైజర్స్, ఎం.వి.టీ.సీ. స్టాఫ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు*