5000 సంవత్సరాలుగా ఎలా బతికి ఉన్నాడు..?

కృష్ణుడి శాపం, అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

మహాభారత కాలం ఎప్పుడో అంతమైపోతుంది. కానీ ఆ కాలానికి చెందిన వ్యక్తి ఇప్పటికీ జీవించి ఉన్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు మనలో ఒకడిగా తిరుగుతున్నాడని కూడా అంటున్నారు. అయితే అతని దేహంపై మహాభారత యుద్ధానికి సంబంధించిన గుర్తులు కూడా ఇంకా ఉన్నాయని, ఆ గాయాల నుంచి నిత్యం రక్తం వస్తూనే ఉంటుంది, ఆ గాయాలకు ప్రజల నుంచి నిత్యం నూనెను తీసుకుంటూనే ఉన్నాట.

అంతే కాదు అతని ముఖంపై గాయాలు ఉన్నాయని… అతని శరీరం చాలా విశాలంగా ఉంటుందని అంటున్నారు. ‘మనం ఇప్పటికు చెప్పుకున్నది అశ్వద్ధామ గురించి, మహాభారత కాలంలో గొప్ప యుద్ధ వీరుల్లో అశ్వద్ధామ ఒకరని చెప్పవచ్చు.

దుర్యోధనుడు, శకుని, ద్రౌపదిల గురించి తెలిసే ఉంటుంది. కానీ మహాభారత యుద్ధంలో అశ్వద్దామ గురించి తక్కువ మందికి మాత్రమే తెలుసు. అశ్వద్ధామ మహాభారతంలో ఎలాంటి వీరుడు అంటే అతని బలంతో దాదాపు పాండవుల అందరిని పరాజితులను చేశారు. పాండవుల ఓటమిని చూసిన శ్రీకృష్ణుడు ఎలాంటి పన్నాగం పన్నాడు. అంటే దీంతో పాండవుల విజయం సాధ్యమైంది. కానీ ద్రోణాచార్య పుత్రుడు అశ్వద్ధామ ఈ రోజు కూడా తన జీవితాన్ని గడుపుతున్నాడు. అప్పుడప్పుడు అడవుల్లో, దేవాలయాల్లో మనుషులకి కనిపిస్తూనే ఉంటాడు. ఈయన తన గాయాల కోసం నూనెని, ఔషధాల అడిగినప్పుడు శంకరుని పూజ చేస్తున్నప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. అయితే అశ్వద్ధామ కలియుగం అంతమయ్యే వరకు తను జీవిస్తూనే ఉంటారని అనుకుంటారు.

ఇది విన్న తర్వాత మీకందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది. అసలు మహాభారతకాలంలో అశ్వద్ధామకు ఏం జరిగింది. అశ్వద్ధామ ఎందుకు ఇప్పటికి కూడా జీవించి ఉన్నాడు. అయితే మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు పాండవులకు కాకుండా కౌరవులకి. సహార్డ్ చేశాడు. కౌరవుల తరపున ద్రోణాచార్య యుద్ధం చేస్తారు. తండ్రి లాగానే అశ్వద్ధను కూడా కౌరవుల వైపు నుంచి యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుడు కంటే అతని కొడుకు ఎక్కువగా పరాక్రమవంతుడు, ఆయన యుద్ధం నైపుణ్యంతో పాండవులు దాదాపు ఓడించాడు. అలా ఇంకొద్దిసేపట్లో పాండవులు ఓడిపోతారు అది సమయంలో కృష్ణుడు ఎలాంటి పన్నాగం పన్నాడు అంటే దాంతో పాండవులు బతికి బట్ట కట్టారు.

అశ్వత్థామ గత 5000 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ లోని అసిర్ఫర్ కోట చుట్టూ స్థిరపడ్డాడని చెబుతారు. ప్రతి రోజు కోట మందిరంలో శివుడిని పూజిస్తాడని చెబుతారు. ఇప్పటికీ రహస్యమేమిటంటే, ప్రతిరోజూ ఉదయాన్నే శివునికి తాజా పూలు సమర్పిస్తారు. తొలి భక్తుడు అతడేనని ప్రజలు విశ్వసిస్తారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి ఆయన జీవిస్తున్నాడని ప్రచారంలో ” ఉంది. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెబుతుంటారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version