స్మశానమే తనదంటున్నాడు

స్మశానమే తనదంటున్నాడు గ్రేటర్‌ వరంగల్‌ నగరం శరవేగంగా అభివృద్ది చెందుతుంది. అభివృద్ధితోపాటు రియల్‌ ఎస్టేట్‌ అంతే వేగంగా ముందుకుపోతుంది. పనికిరాని భూములు అని అందరూ భావించినవి ప్రస్తుతం కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయి. భూముల ధరలకు అమాంతంగా రెక్కలు రావడంతో ఈజి మనికి అలవాటుపడిన కొందరు కబ్జాల తతంగాలను నడిపిస్తూ దానినే తమ వృత్తిగా మార్చుకున్నారు. వస్తే భూమి, లేదంటూ సెటిల్‌మెంట్‌ ఎంతో కొంత డబ్బు అనే ధోరణితో గ్యాంగ్‌లుగా ఏర్పడి కాలర్‌ ఎగరేస్తూ నగరంలో స్వైరవిహరం…

Read More