mahagarjananu vijayavantham cheyali, మహాగర్జనను విజయవంతం చేయాలి

మహాగర్జనను విజయవంతం చేయాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ వైఖరికి నిరసనగా మహాగర్జనను చేపట్టామని, మహాగర్జనను దళితులు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు మంద రాజు కోరారు. శుక్రవారం కమలాపూర్‌ మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ దళితులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ వైఖరికి నిరసనగా ఈ మహాగర్జనను ఈనెల 8వ తేదీ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని డంపింగ్‌ యార్డులో వేసి ముఖ్యమంత్రి…

Read More