prabuthva badilone cherpinchali, ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి

ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి గీసుగొండ మండలకేంద్రంలో ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలని కోరుతూ ఉపాధ్యాయులు స్థానిక నాయకులు తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని, అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ సూర్యకళ, ఉపాధ్యాయులు రామ్మూర్తి, ప్రభాకర్‌, స్థానికులు చాడ కొమురరెడ్డి, లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.

Read More