నా జీవితం కరీంనగర్ ప్రజలకే అంకితం

కరీంనగర్ అభ్యర్ధిగా ప్రకటించినందుకు మోదీకి ధన్యవాదాలు మీరు గర్వపడేలా పోరాటాలు చేసిన కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడతా కరీంనగర్ నుండి భారీ మెజారిటీ గెలిపించి సత్తా చాటండి కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి చేస్తా కరీంనగర్ ప్రజలు తలెత్తుకు తిరిగేలా పనిచేస్తా జమ్మికుంటలో అడుగుపెట్టగానే ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించడం సంతోషంగా ఉంది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా *-కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా బండి…

Read More

గౌతమ్ మోడల్ స్కూల్ లో నిర్వహించిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శనప్రిన్సిపల్ ప్రియ చేతుల

మీదుగా పుష్పగుచ్చాన్ని అందుకున్న:గణేష్ నేత కూకట్పల్లి,మార్చ్ 02, నేటి ధాత్రి ఇన్చార్జి ఎం.కుమార్ శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి జయనగర్ కాలనీలోగల గౌతమ్ మోడల్ స్కూల్ ( జీ యమ్ ఎస్ )పా ఠశాలలో నిర్వహించిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శన ( సైన్స్ ఫెయిర్)లోభాగంగా డైరెక్టర్ బరత్వజ్ ప్రిన్సిపల్ ప్రియ చేతులమీదుగా పుష్పగుచ్చాన్ని అల్విన్ కాలనీ డివిజన్ బి ఆర్ ఎస్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ నేతకి అందించి,విద్యార్థులు నిర్వహించిన సైన్స్ పెయిర్…

Read More

సేవా దృక్పథంతోనే సమాజంలో మార్పు సాధ్యం

*కేఎస్ఆర్ ట్రస్ట్, ఆర్ఎన్ఆర్ సేవాదళ్ వ్యవస్థాపకుడు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎన్ఆర్* శాయంపేట నేటి ధాత్రి: సేవా దృక్పథంతోనే సమాజంలో మార్పు తీసుకురావచ్చని కేఎస్ఆర్ ట్రస్ట్, ఆర్ఎన్ఆర్ సేవాదళ్ వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడుకే.వీ.రాంనర్సిహారెడ్డి(ఆర్ఎన్ఆర్) అభిప్రాయ పడ్డారు. ట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా ఆర్ఎన్ఆర్ పాల్గొని, కేకు కట్ చేసి సం బురాలు చేసుకున్నారు.అనంతరం ఆర్ఎన్ఆర్ మాట్లాడుతూ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలకు అనేక…

Read More

సర్కులర్లు, అగ్రిమెంట్లను తిరస్కరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్న యాజమాన్యం

అవినీతికి కేంద్ర బిందువుగా జీఎం ఆఫీస్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి సింగరేణి అధి కారులు కార్మిక సంఘాలతో చేసుక్ను అగ్రిమెంట్లను, వాటి అమలు ఉన్నత స్థాయి యాజమాన్యం జారీచేసిన సర్క్యులర్ అని అమలు చేయడానికి ఉద్దేశం పూర్వకంగా తిరస్కరిస్తున్నారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల పలుకుల రమేష్ విమర్శించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన…

Read More

ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి వెంటనే కరువు బృందాలను ఏర్పాటు చేయాలి

సాగర్ ఎడమ కాలువ, ఏఎంఆర్పి కింద ఉన్న చెరువులను నింపాలి: మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: తెలంగాణ రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు బృందాలను నియమించి పరిశీలించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నాడు తుమ్మల వీరారెడ్డి అధ్యక్షత నల్లగొండలో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తక్షణం నాగార్జునసాగర్ ఎడిమ కాలువ,…

Read More

భద్రాచలం వద్ద రూట్‌ వాచ్‌

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఖమ్మం జనార్దన్ రెడ్డి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఖమ్మం శ్రీ గణేష్ గారల ఆదేశం మేరకు ఈరోజు తెల్లవారుజామున ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఖమ్మం బృందం నిర్వహించింది. భద్రాచలం నేటి ధాత్రి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన పాముకుంట్ల కార్తీక్ రావు మరియు కుంభం దుర్గ ప్రసాదులు హైదరాబాదులో చదువుతున్నారు. చిన్నప్పటినుండి మిత్రులైన వీరిద్దరూ గంజాయి మరియు…

Read More

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు

పరిష్కరించాలని AITUC ప్రజా ప్రతినిధులు స్థానిక కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు ములుగు మండలం: నేటి ధాత్రి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం -AITUC ప్రజాప్రతినిధులు స్థానిక కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు శనివారం AITUC జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య ఆధ్వర్యంలో ..ములుగు జిల్లా లేబర్ ఆఫీసర్…శ్రీమతి వినోద … గార్కి వినతి పత్రం అందజేయటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో…

Read More

నేటి నుండి రాజీవ్ గాంధీ మూడవ అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పోడెం వీరయ్య చేతుల మీదుగా ప్రారంభం భద్రాచలం నేటి దాత్రి పాల్గొంటున్న రాష్ట్ర స్థాయి జట్లు ముస్తాబైన జూనియర్ కళాశాల క్రీడా మైదానం భద్రాచలం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నేటి నుండి రాజీవ్ గాంధీ మూడవ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొడెం వీరయ్య యువసేన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా 50,000/-, రెండో బహుమతిగా 25,000/-,…

Read More

స్థానికంగా ప్రథమ చికిత్స శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి యాజమాన్యం ఏరియాలో గతంలో మాదిరి ప్రథమ చికిత్స శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఏరియా జిఎం ఏ మనోహర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, గతంలో మహిళల కోసం ఏరియాలోని సిమ్టార్స్ లో ప్రథమ చికిత్స శిక్షణ తరగతులు నిర్వహించి, దృవీకరణ పత్రాలు…

Read More

ఆస్తిపన్ను బకాయిలు చెల్లించి మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరించండి…

పుర కమిషనర్ ఎన్ మురళీకృష్ణ రామకృష్ణాపూర్, మార్చ్02, నేటిధాత్రి: 2022- 23 ఆర్థిక సంవత్సరపు ఆస్తి పన్నులు బకాయిలు ఉన్నచో మునిసిపాలిటీకి చెల్లించి మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని పుర ప్రజలకు మున్సిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును 100శాతం ఫెనాల్టిలో 90 శాతం మాఫీ చేసిందని అన్నారు. 10 శాతం పెనాల్టీతో ఒకేసారి ఆస్తి పన్నును చెల్లించే సదవకాశాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.2023-24 కు…

Read More

చందుర్తి షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహం తనిఖీ

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలురుల అద్దె వసతి గృహాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఇంఛార్జి అధికారి వినోద్ కుమార్ శనివారం తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలోని రికార్డులను, స్టాక్ రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ వసతి గృహం శిథిలవస్థకు చేరగా జిల్లా అధికారులకు వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఇంఛార్జి అధికారి వినోద్ కుమార్ వసతి గృహాన్ని పరిశీలించారు. శిథిలమైన…

Read More

అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్న కనగర్తి గ్రామ కళాకారులు

గ్రామంలో మూడు రోజులుగా చిరుతల మహాభారత నాటక ప్రదర్శన జిల్లా నలుమూలల నుంచి కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన కళాభిమానులు కార్యక్రమం ఆద్యంతం కిక్కిరిసిన మైదానంతో జననీ రాజనాల అందుకున్న కళాకారులు ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం.. ఒకనాడు పల్లెల్లో అలసి సొలసిన అక్కాచెల్లెళ్లు సాయంత్రం సావటికాడ ఆడే చిందు యక్షగానాలు, చిరుతల మహాభారత రామాయణ కార్యక్రమాలు, కోలాటం, భజనలు ,హరికథలు మరియు బుర్రకథలు చూసి వారి శారీరక కష్టాన్ని మరిచిపోయేవారు. కానీ నవీన నాగరికత పేరుతో ఈ…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న సంపెల్లి నరసింగరావు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ మండల కేంద్రానికి చెందిన నీరటి మహేష్-నిఖిల రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు నూతన వధూవరులను ఆశీర్వదించి..శుభాకాంక్షలు తెలిపారు. మీ దాంపత్య జీవితం కలకాలం నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పిఎసిఎస్ సీఈవో అప్పం సాగర్ తదితరులున్నారు.

Read More

మార్చ్12న హైదరాబాద్ లో ఉద్యమకారుల కృతజ్ఞత సభ..

ఓదెల ( పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి: ఓదెల మండల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 12న మంగళవారం రోజున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం…

Read More

మృతురాలి కుటుంబానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు నిశిదర్ రెడ్డి ఆత్మీయ పరామర్శ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ బిజెపి భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి అమ్మమ్మ గుర్రపు లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిషిధర్ రెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు చేవ్వ శేషగిరి యాదవ్, బిజెపి నాయకులు సయ్యద్ గాలిప్, మృతురాలి కుటుంబీకులున్నారు.

Read More

నేడు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఏ అనూష గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో డాక్టర్ ఏ అనూష ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అప్పుడే పుట్టిన పాప నుంచి ఐదేళ్ల లోపు పిల్లల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇందులో భాగంగా మార్చి 3న ఆదివారం పల్స్‌ పోలియో చుక్కల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వైద్యశాఖ అధికారులు…

Read More

విద్యుత్ షాక్ తో మృతి చెందిన రహీం

వనపర్తి నేటిదాత్రి ; విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన రహిము కుటుంబానికి అండగా ఉంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు _ వీరాయపల్లి గ్రామానికి చెందిన రహీం బోరు మోటారు తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు *విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే శనివారం జిల్లా ఆసుపత్రిలోని పోస్టుమార్టం వద్ద కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు

Read More

ఎంపీ వద్దిరాజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

Date 02/03/2024 ————————————– రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(కేసీఆర్)ను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛమిచ్చి,శాలువాతో సత్కరించారు. వారికి నూతన వస్త్రాలతో పాటు తాజా పండ్లతో కూడిన బుట్టను బహుకరించి తనను రాజ్యసభకు తిరిగి పంపించడం…

Read More

ప్రజా సమస్యలను తెలుసు కోవడానికి వచ్చిన జగదీశ్వర్ గౌడ్ ను ఘనంగా సన్మానించిన

రాష్ట్ర నాయకులు తన్నీరు ప్రసాద్ కూకట్పల్లి,02 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి శనివారం రోజు మాదాపూర్ డివిజ న్ గోకుల్ ప్లాట్లు లోని గేటెడ్ కమ్యూ నిటీలు ప్రజాయ్ అండ్ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ల కి విచ్చేసి ప్రజాసమస్య లను తెలుసుకున్న కాంగ్రెస్ శేరిలిం గంపల్లి ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్.ఆ సమయంలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ను ఇటీ వల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రాష్ట్ర నాయకులు కన్నీరు ప్రసాద్ ఆయనకు ఘనంగా సన్మా…

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

విషాదంలో మునిగిన అప్పలరావుపేట గ్రామ ప్రజలు #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని అప్పలరావుపేట గ్రామానికి చెందిన మంద పురి బిక్షపతి (48) అప్పుల బాధతో మృతి చెందిన ఘటనతో అప్పలరావుపేట ప్రజలు విషాదఛాయలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే మంద పురి బిక్షపతికి రెండు ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమి లో భార్య సునీతతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా కొన్ని సంవత్సరాల నుండి పంట దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలు కావడంతో తన కూతురు…

Read More