న్యాల్ కల్ రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు: ఎస్ఐ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-01T153047.162.wav?_=1

 

న్యాల్ కల్ రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు: ఎస్ఐ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గణేష్ పూర్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎస్ఐ సుజిత్ తెలిపారు. మద్యం, డబ్బు, ఇతర అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version