కాన్కూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సు

జైపూర్ నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువనేత పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. కాన్కూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడుగుల సాగర్, మల్లేష్, వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి సుమారు 100 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరినీ…

Read More

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వీళ్ళ మధు నామినేషన్ కు….

– భారీగా తరలిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…. – ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలి మల్లేశం గౌడ్… కొల్చారం, (మెదక్ )నేటి ధాత్రి :- మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ వేయనున్న సందర్భంగా మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వస్తున్న నేపథ్యంలో కొల్చారం మండలం నుండి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం మండల వ్యాప్తంగా…

Read More

నేటి ధాత్రి కథనానికి స్పందన.

మరిపెడ నేటి ధాత్రి ప్రమాదపు అంచుల్లో కరెంటు లైన్ అనే కథనానికి విద్యుత్ ఉన్నత అధికారులు ఎట్టకేలకు స్పందించారు.,మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామం లో గత సంవత్సరం నుండి ప్రజలు విద్యుత్ తీగలు వల్లన ఇబ్బందికి గురయ్యారు. ఎట్టకేలకు నేటి ధాత్రి కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి నూతన కరెంటు పొల్లు ఏపీయడం జరిగింది, అది చూసిన గుండెపూడి గ్రామా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా, మా…

Read More

కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ సర్పంచ్ అడికే జైపాల్ రెడ్డి

వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి తాజా మాజీ సర్పంచ్ అడికే జైపాల్ రెడ్డి, సుమారు 200 మంది గ్రామస్థులతో భారీ బైక్ ర్యాలీతో వచ్చి శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

Read More

ఘనంగా కొప్పుల ఈశ్వర్ జన్మ దిన వేడుకలు

పెగడపల్లి నేటి ధాత్రి మాజీ మంత్రి ప్రస్తుత పెద్ద పల్లి పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతు,ప్రజా సేవకుడు, ముద్దుబిడ్డ,అన్నా అంటే నేనున్నానంటూ ప్రజాసేవ ధ్యేయంగా,ప్రజల కోసం అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సింగరేణి బొగ్గుగని కార్మికుడు పెద్దపెల్లి బి.ఆ.ర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల.ఈశ్వర్ జన్మదిన వేడుకలు పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించు…

Read More

రామచంద్రయ్య కుటుంబానికి పరామర్శించిన మోకుదెబ్బ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి కందుల రామచంద్రయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తో పాటు నాయకులు పరామర్శించారు.మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుమారులు ఐలయ్య గౌడ్,కుమారస్వామి గౌడ్,రమేష్ గౌడ్ లతో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మల్లంపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్, అధ్వర్యంలో…

Read More

విద్యా వ్యాపారంలో ప్రైవేటు స్కూళ్ల పెడధోరణులు

https://epaper.netidhatri.com/ `ఆర్భాటం తప్ప నాణ్యతపై పట్టింపులేదు `రొడ్డకొట్టుడు విద్యతో దెబ్బతింటున్న విద్యార్థుల భవిష్యత్తు `ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ కరువు `సృజనాత్మకతను ప్రోత్సహించని విద్యతో విద్యార్థులకు ఇబ్బందులు `అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీపడలేని దుస్థితి `న్కెపుణ్యం నేర్పని విద్య పిల్లలకు శాపం మాత్రమే `లక్షల్లో ఫీజులు కట్టినా ఏమిటి ఫలితం? `తల్లిదండ్రుల వేలంవెర్రి కూడా ఇందుకు కారణం! `పెడత్రోవ పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల వ్యాపార ధోరణులు హైదరాబాద్‌,నేటిధాత్రి: విద్య ఎంతో పవిత్రమైంది…దాన్ని వ్యాపార దృక్పథంతో చూడకూడదు అనేది ఒకప్పటిమాట! ఇప్పుడు అది…

Read More

నీటి ఎద్దడి నివారణకు చర్యలు కౌన్సిలర్ ఎడ్ల మౌనిక కరాటే శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నట్లు భూపాలపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు క్రిష్ణకాలని కౌన్సిలర్ ఎడ్ల మౌనిక కరాటే శ్రీనివాస్ అన్నారు. అందులో భాగముగా శనివారం మున్సిపల్ సిబ్బందిచే మంచి నీటి బోర్లకు మరమ్మత్తులు చేయించారు. అనంతరం పారిశుధ్య కార్మికులచే సైడ్ కాలువలు శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

Read More

విద్యార్థులకి పరీక్షలు ప్రధాన ఘట్టం

జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి చంద్రశేఖర్ భూపాలపల్లి నేటిధాత్రి విద్యార్థుల జీవితంలో పరీక్షలు అనేవి చాలా కీలకమని విద్యార్థుల్లో ఉన్న అంతర్గత సామర్ధ్యాలను బహిర్గతం చేసేవే పరీక్షలని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఓం టేరు చంద్రశేఖర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లొ 24004 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాసినారు. పరీక్షలు 22 ఏప్రిల్ నందు ముగిసే సందర్భంలో 23వ తేదీన అన్ని పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగులు ఏర్పాటు చేసి…

Read More

సఖి కేంద్రం సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో సఖి సెంటర్ గురించి వివరిస్తూ మహిళలకుచెప్పడం జరిగింది. సఖి వన్ స్టాప్ కేంద్రంహన్మకొండ నందు మహిళ అవగాహన సదస్సునిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో సఖి వన్ స్టాఫ్ కేంద్రం హరితమాట్లాడుతూ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ మరియు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ నిర్వహించ బడుతున్నదని కేస్ వర్కర్ హరిత మాట్లాడుతూ చిన్నపిల్లలు లైంగిక వేధింపులకు గురి కావడం జరుగుతుందని…

Read More

కేయూ లో జరిగే సదస్సును జయప్రదం చేయండి.

-విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ పాఠ్యపుస్తకాల్లో అశాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించే నూతన జాతీయ విద్యా విధానం- 2020ని రద్దు చేయాలని కోరుతూ, కాకతీయ యూనివర్సిటీలో ఏప్రిల్ 23న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కామర్స్ సెమినార్ హాల్ ఉదయం 10:30 గంటలకు సదస్సు జరుగుతుందని, ఈ సదస్సుకు విద్యార్థులు, మేధావులు ,ప్రజాస్వామికవాదులు హాజరై జయప్రదం చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా…

Read More

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలి

వేసవిలో మంచినీటి సమస్య రాకుండా చూసుకోవాలి ప్రత్యేక అధికారి బద్రు నాయక్ శాయంపేట నేటి ధాత్రి: అమ్మ ఆదర్శ పాఠశాల పనులు చేపట్టుటకు, పురోగతి చేయవలసిన కార్యాచరణ ప్రణాళికను మండల ప్రజా పరిషత్ శాయంపేట కార్యాలయo నందు సమావేశం ప్రత్యేకాధికారి బి.భద్రు నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో అమ్మ ఆదర్శ పాఠశాలల పురోగతి సాధించి పనులు మే 20 లోపు పూర్తి చేయాలని కోరారు.పూర్వము జరిగిన సమీక్ష సమావేశములో పంచాయతీ కార్యదర్శులతో జరిగిన చర్చలో భాగంగా…

Read More

గణపురం మండలంలో గడప గడప కు ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని మెయిన్ రోడ్ మీద డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో బీజేపీ గణపురం మండల అధ్యక్షులు జిట్టబోయిన సాంబయ్య బీజేవైఎం కళాశాల రాష్ట్ర కన్వీనర్ మంద.మహేష్,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మధసు మొగిలి, బీజేపీ సీనియర్ నాయకుడు బొద్దుల మొగిలి,…

Read More

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కార్యదర్శి విజేందర్

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో గణప సముద్రంలో పూడిక తీత శనివారం రోజున ఉపాధి హామీ పనులు జరుగుతుండగా పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి హామీ కూలీలకు కావలసిన సదుపాయాలను కల్పిస్తామని గణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి విజేందర్ అన్నారు. ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజు కొలతల ప్రకారం పని చేసినట్లయితే ప్రభుత్వం నిర్ణయించిన కూలీ డబ్బులు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన మస్టర్లను పరిశీలించి వాటిలో…

Read More

వనపర్తి లో ట్రాఫిక్ సమస్య రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తా బస్ డిపో రోడ్డు గాంధీ చౌక్ పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ రోడ్లపై వాహనాలు అడ్డ దిడ్డంగ పార్కింగ్ చేయడం వల్ల బాటసారులు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . గతంలో సీఐ సూర్య నాయక్ ఎస్సై వెంకటేష్ గౌడ్ ప్రధాన కూడలిలో అనగా కమాన్ చౌరస్తా గాంధీ చౌక్ కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ బస్ డిపో రోడ్ల మీద వాహనాలు పార్కింగ్ చేయకుండా అదుపు చేశారు…

Read More

కాంగ్రెస్ అభ్య‌ర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి ఓటు వేయండి

శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి, ఏప్రిల్ 20 నేటి ధాత్రి ఇన్చార్జి శనివారం ఉదయం కొండాపూర్ డివిజన్ పరిధిలోని అమర్ సొసైటీలో అనేక కాలనీ అసోసియేషన్ సభ్యు లతో అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..హ‌స్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిం చాల‌ని,ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీ లలో ఉన్న సమస్యల పరిష్కారానికి…

Read More

ఈవీఎంలను రిటర్నింగ్ ఆ దికారి కి అప్పగింత

వనపర్తి నేటిదాత్రి : పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు మొదటి ర్యాండమైజేషన్ అనంతరం ఈ వి.యం లను వనపర్తి సహాయ రిటర్నింగ్ అధికారి యం. నగేష్ కు అప్పగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు. శనివారం ఉదయం K ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఈ .వి.యం గోదాం నుండి ప్రజా ప్రతినిదుల సమక్షంలో క్లోజ్డ్ కంటైనర్ లో పోలీస్ భద్రతతో చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ కు తరలించారు. ఎన్నికల కమిషన్…

Read More

బిజెపి అభ్యర్థి ఆరూరి గెలుపుకై భారీ ర్యాలీ.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్యాల మండలం జూకల్ గ్రామం నుండి చిట్యాల మండల కేంద్రం వరకు బిజెపి నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ*.బిజెపి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించి గెలిపించండి.ఈ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు కాదు, కేంద్ర ఎన్నికలు…

Read More

అభివృద్ధి పనులలో వేగం పెంచండి: జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి పనుల పరిశీలన నేటిధాత్రి, వరంగల్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వరంగల్ లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అభివృద్ధి పనులలో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా శనివారం కమిషనర్ హన్మకొండ పరిధి వడ్డేపల్లి బండ్ పై కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్…

Read More

వనపర్తి లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొలమోని రాములు కొత్త గొల్ల శంకర్ డి బాలరాజ్ ఎండి దస్తగిరి అప్పాయిపల్లి బాలయ్య మేదరి బాలయ్య గంధం కృష్ణయ్య టాక్టర్ బాలయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు…

Read More
error: Content is protected !!