Headlines

ఆటో ప్యాసింజర్ మండల అధ్యక్షులుగా కదిరె శంకర్ గౌడ్ ఎన్నిక

నేటి ధాత్రి ముస్తాబాద్ మండల కేంద్రంలో స్నేహ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ఆటో యజమాన్యం సభ్యులు మండల ఆటో ప్యాసింజర్ యూనియన్ నూతన మండల కమిటీ ఎన్నిక మండల అధ్యక్షులుగా కదిరే శంకర్ గౌడ్ ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా శివరాజం ప్రధాన కార్యదర్శిగా సంతోష్ రెడ్డి కోశాధికారిగా హనుమంతరావు సంయుక్త కార్యదర్శి మోహన్ కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి చికోడ్ మల్లేశం బదనకల్ బిక్షపతి గూడూర్ సలహాదారులు రాములు శ్రీహరి

Read More

ఎర్ర మట్టి అక్రమ రవాణా

సిరిసిల్ల : నేటి ధాత్రి సిరిసిల్ల పట్టణంలో పెద్దూర్ నూతన బైపాస్ పక్కన అపరేల్ పార్కు సమీపంలో ఎర్ర మట్టిని అక్రమంగా తెల్లవారుజామున తరలిస్తున్నారు.. అధికారులతో కుమ్మక్కైన అధికార పార్టీ కి చెందిన 8th వార్డ్ అధ్యక్షుడు ఈ అక్రమ దందా ను యధావిధిగా కొనసాగిస్తున్నారు..

Read More

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా.. 

ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం.  గాలి మోటర్ లో వచ్చి.. రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం.  రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పతనం తప్పదు వైఎస్ షర్మిల.  నల్లబెల్లి, నేటి ధాత్రి: రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అలాంటి రైతు కన్నీళ్లు పెట్టుకుంటే దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అరిష్టమని వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా నల్లబెల్లి మండలంలోని బోలోని పల్లి గ్రామం నుండి పాదయాత్ర కొనసాగి మండల కేంద్రానికి చేరుకుంది…

Read More

గుజరాత్‌ మోడల్‌ గుల్ల! అభివృద్ధి నమూనా డొల్ల!!

` పైన పటారం లోన లొటారం? `ప్రధాని మోడీత సహా ప్రయాసలు  `గుజరాత్‌ ప్రచారంలో పార్టీ పెద్దల అవస్థలు… `పార్టీ శ్రేణుల ఆపసోపాలు `ఆప్‌ తో ఎదురౌతున్న సవాళ్లు. `ఆప్‌ తరుముతోంది. `బిజేపి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ` కాంగ్రెస్‌ కూడా కాలు దువ్వుతోంది. `నువ్వా, నేనా అంటోంది. ` రాహుల్‌ జోడో యాత్ర ప్రభావం కూడా కనిపించనుంది. ` ఇరవై ఏడేళ్లైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. `అభివృద్ధి కనిపిస్తున్నది ఇద్దరు వ్యాపారులలోనే… `ఎనుకట ఎప్పుడో…

Read More

ముందస్తుకు కేసిఆర్‌ ‘సై’

`రండి…చూసుకుందాం! `మీరో మేమో తేల్చుకుందాం!! ` బిజేపిది ఉరుకులాట ఉత్తశాటే…! `పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్లు లేరు! `ఇసొంటి అదిరింపులెన్నో చూసి తెలంగాణ తెచ్చింది టిఆర్‌ఎస్‌ ! `బిజేపి ఉడుత ఊపులు తెలంగాణలో పనిచేయవు. ` తెలంగాణను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. `దొంగ దెబ్బలు కాదు…ఎదురొడ్డి సవాలుకు రండి. `ఎన్నికలలో పోటీ చేద్దాం సిద్ధంగా వుండండి. ` బిజేపి తాకత్‌ ఎంతో తేలిపోతుంది? `బిజేపి తహతహ గుల తీరిపోతుంది?  ` టిఆర్‌ఎస్‌ ది అభివృద్ధి నినాదం. `…

Read More

మూడు నామాల దోస్తీ!

మూడు నామాల దోస్తీ! `దండుగా టిఆర్‌ఎస్‌ తో కుస్తీ!! `మళ్ళీ ఆ ముగ్గురు కలుస్తున్నారు! `తెలుగు రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. `అధికారం లోకి రావాలని కలలుగంటున్నారు. `ఐటి, ఈడీలను రంగంలోకి దించారు? `ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారు? ` టిఆర్‌ఎస్‌లో వున్న టిడిపి నేతలు బిజేపిలోకి చేరేలా ప్లాన్‌ చేశారు? ` ఈడీ, ఐటి సోదాలతో దారిలోకి తెచ్చుకునే రాజకీయం ఆడుతున్నారు. ` తెలంగాణలో మళ్ళీ బిజేపి, టిడిపి, జనసేన ఏకతాటి పైకి వచ్చారు. ` తెలంగాణలో…

Read More

ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా విలువలతో కూడిన పరిపాలన చేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడిన ఏకైక బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి నేడు.

(డిసెంబర్ 25) మాజీ ప్రధాని, భారతరత్న, పద్మవిభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, నవ భారత నిర్మాత, వ్యాఖ్యాత, సుకవి, రచయిత, పార్టీలకు అతీతంగా భారతీయుల మనసులు గెలిచిన నేత అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో ముఖ్యులు శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు. ప్రధానిగా అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత వాజపేయి  దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవే….

Read More

రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా!?

గుట్టలు మింగుతున్నారు? అధికారులు చోద్యం చూస్తున్నారు! యదేచ్చగా గుట్టలు నేలమట్టం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆనవాలు లేకుండా మొరం తరలిస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరిట అక్రమ తవ్వకాలు గాడితప్పిన మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నారు. వేములవాడ:నేటిధాత్రి న్యూస్: రాజన్నసిరిసిల్లా వేములవాడ విలీన గ్రామం నాంపల్లి శివారు గుట్టలు అక్రమార్కులకు బంగారు నిధిగా మారాయి. ఆదివారం సెలవు దినం కావడంతో సిరిసిల్ల బైపాస్ రోడ్డు పేరిట ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండానే సమయపాలన పాటించకుండా ఉదయం…

Read More

ఆధిపత్య రాజకీయాలు!

` పొటేళ్ల పోట్లాట ` తెలంగాణలో రెండు పార్టీలు. `ఎదురులేకుండా చూసుకునేందుకు టిఆర్‌ఎస్‌. `కలబడి నిలబడతామని బిజేపి. `ఎక్కడున్నదో తెలియని కాంగ్రెస్‌. `ఐటి, ఈడి దాడులతో టిఆర్‌ఎస్‌ లో గందరగోళం. `ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో బిజేపిలో కలవరం. `ఆసక్తిగా గమనిస్తున్న విశ్లేషకులు. ` రాష్ట్రంలో బిజేపి రాకుండా టిఆర్‌ఎస్‌ కు ఎర్రసైన్యం తోడు. `బిజేపి ఒంటరిపోరు. `బెదిరించి లొంగదీసుకునే ఎత్తులో బిజేపి. `ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం సాహేతుకం కాదు. `ఎన్నికలలో గెలిస్తే అది నిజమైన విజయం….

Read More

కేసిఆరే తెలంగాణ పిత : గడల శ్రీనివాసరావు.

`ఆరు దశాబ్దాల పోరాటంలో కేసిఆర్‌ సాగించిన ఉద్యమమే కీలకం. `తెలంగాణ ఉద్యమానికి చరిత్రలో స్థానం కల్పించిన నాయకుడు. `తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసిఆర్‌. `నా చిన్నప్పటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణ చూశాక కేసిఆర్‌ కు ఒక్కసారి కాదు, వందల సార్లు మొక్కేందుకు వెనుకాడను. `భద్రాద్రి-కొత్త గూడెం జిల్లాకు మెడికల్‌ కాలేజీ మొదటి ఫేజ్‌ లో ఇచ్చినందుకు కృతజ్ఞతతో కాళ్లు మొక్కడం జరిగింది. `తెలంగాణ చరిత్ర మలుపు తిప్పిన నాయకుడు కేసిఆర్‌. `తెలంగాణ తల రాత మార్చిన నాయకుడు…

Read More

విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యునికి వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం అందజేసిన నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం

నెల్లూరు రూరల్, బీవి నగర్ కి చెందిన కార్పెంటర్ గా పనిచేస్తున్న పేద కార్మికుడు రెండు రోజులు ముందు పొంగూరు గణేష్ కుమార్ కి బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ జరిగింది.యాక్సిడెంట్ కారణంగా గణేష్ కుమార్ కి ఆర్థిక స్తోమత లేనందున ఆపరేషన్ ఖర్చులకు వారి కుటంబసభ్యులు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి ని వైద్య కోసం ఆర్థిక సహాయం అడిగారు. ఆయన వెంటనే స్పందించి జిల్లా…

Read More

ఆశలు సజీవం!కొత్త వారికి టిక్కెట్లు ఖాయం!!

  ` సిట్టింగ్‌ లకే సీట్లు వ్యూహంలో భాగం! `ఎవరు గోడ దూకేవారో తెలుసుకునే ప్రయత్నం. `అవకాశవాదులను ఏరివేసే వ్యూహం. `పక్క పార్టీలలో కర్చీఫ్‌ వేసుకున్నవారు బైటపడడం కోసం. `పార్టీ కోసం పని చేసేవారెవరు? పదవుల కోసమే నటిస్తున్నవారిని గుర్తించడం! `అవకాశాలు వస్తున్నా ఆగలేని అత్యాశపరులను గుర్తించడమే లక్ష్యం. `అప్పుడే ఆశలు వదులుకోవద్దు… `నిస్తేజం ఎవరిలో వుందో సులువుగా తెలుసుకోవచ్చు… `పార్టీ కోసం పని చేసేవాళ్లెవరో తేలిపోవచ్చు… ` రాజకీయాలలో అవకాశాల కోసం ఓపిక అవసరం. `తొందరపడి…

Read More

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి సేవలో ఎంపీ రవిచంద్ర

ములుగు.నవంబర్ 21 ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో స్వయంభుగా వెలసిన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారిని కార్తీక మాసం సందర్భంగా దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముందుగా ఆలయ EO సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు అనంతరం మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.వేద పండితులు ఆలయ విశిష్టత స్వామి వారు స్వయంబుగా వెలసిన తీరు స్వామి వారి గొప్పతనం వివరించి వేద ఆశీర్వచనం…

Read More

సానిటైజర్ తాగి ఐదుగురు విద్యార్థినిలు ఆత్మహత్యయత్నం 

ఎం జి ఎం లో చికిత్స పొందుతూన్న విద్యార్థినిలు  మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్లో ఘటన హన్మకొండ నేటిధాత్రి  మండలంలోని ఆరెపల్లె గ్రామం వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల హాస్టల్లో ఐదుగురు విద్యార్థినిలు ఆత్మహత్యకు యత్నించారు. ఐదుగురు విద్యార్థినులను సానిటైజర్ తాగగా అధికారులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో జరిగిన ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకల్లో జరిగిన గొడవ ఇందుకు కారణంగా తెలుస్తోంది. ములుగు జిల్లాకు చెందిన…

Read More

ఇంతా అభివృద్ధి ఇంకెక్కడైన జరిగిందా

ఎనమిదేళ్లలో ఇంత ప్రగతి ఎక్కడా జరగలేదు. `ఇంకా పసికూనే అయినా, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చిత్తశుద్ధికి నిదర్శనం. `తెలంగాణ కల నెరవేర్చిన నాయకుడు కేసిఆర్‌ అంకితభావానికి నిలువెత్తు సాక్ష్యం. `కొత్త రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి పనులు ఊహించడమే గగనం. `తెలంగాణలో పూర్తి చేసుకున్నం. `దశాబ్దాల పాటు సాగే ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయడం ఒక రికార్డు. `అసలు ప్రాజెక్టుల నిర్మాణం అసాధ్యమని ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. `కాళేశ్వరం నిర్మాణం తెలంగాణకే మణిహారం. `మల్లన్న సాగర్‌ మరో చరిత్రకు…

Read More

బివిఎస్. రమేష్ బాబు మాతృమూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎండి రజాక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొత్తగూడెం ఉపాధ్యక్షులు ఎండీ.రజాక్ గారు ఏలూరు జిల్లా కోటపాడు గ్రామము నందు తెరాస, టీబీజీకేఎస్.సీనియర్ నాయకులు బి.వి.ఎస్ రమేష్ బాబు. మాతృ మూర్తి పార్తివదేహానికి కి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని కోరుకుంటూ వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతపాన్ని తెలియచేసారు. వారికీ 4 గురు సంతానము. బి వి ఎస్ రమేష్ బాబు వారి తల్లి మంచి…

Read More

ఇంప్లిమెంటరీ పై అవగాహన కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి దాత్రి    సింగరేణి.కొత్తగూడెం టౌన్. 17.11.2022 న సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో భాగంగా రోల్ మరియు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మానిటర్ మరియు ఇంప్లిమెంటర్ పై అవగాహన కార్యక్రమానికి ఏరియా వర్క్ షాప్ హెచ్.ఓ.డి, టి.శ్రీకాంత్,యస్.ఈ.(ఈ&యం), అధ్యక్షతన కొత్తగూడెం ఎం.వి.టీ.సీ నందు ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులకు ఎస్.ఎం.పీ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది, ఈ అవగాహన కార్యక్రమంలో శ్రీ కుమారస్వామి,జి,ఎం సేఫ్టీ, కే.జి.ఎం రీజియన్, కమలాకర్ భూషణ్, ఏ.జి.ఎం.(ఈ&యం),…

Read More

పార్టీ పరువు తీస్తున్న ప్రబుద్దులు?

`ఏ సంఘటన జరిగినా టిఆర్‌ఎస్‌ కే ముడి? `అందరూ కండువాలు కప్పుకోవడంతోనే ఈ చిక్కుముడి? `పార్టీలో చేర్చుకునే ముందు ఆలోచించండి? `జిల్లా, మండల స్థాయి నాయకత్వాలు ఏం చేస్తున్నాయి?   `ఏ ఘటనలోనైనా కనిపించేది ఇతర పార్టీల నుంచి నేతలే…? ` టిఆర్‌ఎస్‌ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నావారే? `పార్టీ పరువు తీస్తున్నారు? `ప్రజల్లో చులకన చేస్తున్నారు? `సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు? `పార్టీ పరువు గంగలో కలుపుతున్నారు? `వాళ్లంతా టిఆర్‌ఎస్‌ అన్న ప్రచారం విసృతంగా ప్రజల్లోకి…

Read More

అంబాల ప్రభాకర్ కు జాతీయ కళారత్న అవార్డు

జమ్మికుంట నేటిధాత్రి  ఢిల్లీలో జరిగిన జాతీయ బహుజన సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానోత్సవం లో జమ్మికుంట మండలం , మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) గత కొన్ని సంవత్సరాలుగా కళాలపై ఉన్న మక్కువతో ఆర్ట్ మరియు డప్పు కళారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందిన సందర్భంగా వహుజన సాహిత్య అకాడమీ గుర్తించి జాతీయ కళారత్న అవార్డును అందజేయడం నిజంగా మన దళిత జాతికే గర్వకారణం,  జాతీయ కళారత్న అవార్డును…

Read More

ఈటెలా…మన(సు)లో మన మాట!

`ఈటెల గర్‌ వాపసీపై జోరుగా చర్చ `గులాబీ రమ్మంటోంది…ఈటెల మనసు కోరుకుంటోంది అదే! `ఈటెల వస్తే గులాబీలో కూడా పండగే! `ఈటెల గర్‌ వాపసీపై స్పందనలన్నీ నర్మగర్భమే… `కాదని గులాబీ నేతలు అనడం లేదు… `అబద్దమని ఈటెల అన్నది లేదు… ` కేసిఆర్‌ కాదనుకున్నడు…కానీ కేటిఆర్‌ వద్దనుకోలేదు? `ఇప్పటికీ ఈటెల మీద కేటిఆర్‌ ప్రేమ తగ్గలేదు. `ఈటెల వస్తే బాగుంటుంది… అనుకుంటున్నరన్నది నిజమే? `ఊగిసలాటలో ఈటెల మనసు.. `కాదనలేని, ఔననలేని సందిగ్ధం… `ఎంతైనా కమలం కానిదే అనిపిస్తోంది!…

Read More