ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’

ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’

ఆయన గతంలో ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగి అంటే అలాంటి, ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగి కాదు…ఉద్యోగాన్నే ఆసరాగా చేసుకుని తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టిన ఉద్యోగి. సరసాదేవి కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎ2గా కేసులో ఉన్న ఉద్యోగి. ప్రస్తుతం ఈటెల పేషిలో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. కన్సల్టెంట్‌ కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి ఓఎస్డీగా పెత్తనం చేస్తున్నాడు. ఓఎస్డీ కాకున్న శాఖలన్నింటికి ఓఎస్డీనంటూ లేఖలు పంపుతూ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వండని ఓఎస్డీనంటూ లెటర్‌ పంపే వరకు వెళ్లింది. తన పేషిలో ఇంత జరుగుతున్న అసలు ఓఎస్డీ కానీ వ్యక్తి పదవివిరమణ పొందిన ఉద్యోగి ఇంత పెత్తనం కొనసాగిస్తున్న మంత్రి ఈటెల రాజేందర్‌ దృష్టికి రాకపోవడం విడ్డూరంగా ఉంది. తవ్వుతున్న కొద్ది ఈ అవినీతి ప్రసాదం వివరాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

ఎవరీ అవినీతి ‘ప్రసాద’ం

ఓఎస్డీ కాకున్న ఈయనగారికి ఎందుకీ అధికారం

(వివరాలు రేపటి సంచికలో…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *