టిఫిన్ సెంటర్ ప్రారంభించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
కాప్రా నేటిధాత్రి ఏప్రిల్ 11: చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈ సీ నగర్ మెయిన్ రోడ్ లో ఆర్ కె టిఫిన్ సెంటర్ ప్రారంభించి టిఫిన్ సెంటర్ ఓనర్ తులసి రాజ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేసి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి,ప్రభు గౌడ్,శ్రీకాంత్ యాదవ్,రాజు గౌడ్, పాండుముదిరాజు ,భాను చందర్,ప్రభాకర్ రెడ్డి,మురళి గౌడ్,బాబు ముదిరాజ్,ప్రసాద్ రెడ్డి,విజయ్ ముదిరాజ్,వెంకట్ రెడ్డి సదానంద,ధర్మ రెడ్డి,రామ రెడ్డి,నవనీత,సంధ్య,నిర్మల,అరుణ,మున్ని,వసంత తదితరులు పాల్గొన్నారు.