టిఫిన్ సెంటర్ ప్రారంభించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

కాప్రా నేటిధాత్రి ఏప్రిల్ 11: చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈ సీ నగర్ మెయిన్ రోడ్ లో ఆర్ కె టిఫిన్ సెంటర్ ప్రారంభించి టిఫిన్ సెంటర్ ఓనర్ తులసి రాజ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేసి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి,ప్రభు గౌడ్,శ్రీకాంత్ యాదవ్,రాజు గౌడ్, పాండుముదిరాజు ,భాను చందర్,ప్రభాకర్ రెడ్డి,మురళి గౌడ్,బాబు ముదిరాజ్,ప్రసాద్ రెడ్డి,విజయ్ ముదిరాజ్,వెంకట్ రెడ్డి సదానంద,ధర్మ రెడ్డి,రామ రెడ్డి,నవనీత,సంధ్య,నిర్మల,అరుణ,మున్ని,వసంత తదితరులు పాల్గొన్నారు.

Read More

 మల్లికార్జున గుప్త ని పరామర్శించిన ఎమ్మెల్యే

కాప్రా నేటిధాత్రి ఏప్రిల్ 11: అనారోగ్యంతో బాధపడుతూ శ్రీకర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న డి ఆర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కి చెందిన మల్లికార్జున గుప్త ని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

విగ్రహ ప్రతిష్ట మహోత్సవం రావాలని మాజీ మంత్రి కేటీ రామారావుకి కోరిన మండే పెళ్లి గ్రామస్తులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం మండే పల్లి గ్రామంలో ఈనెల 14వ తారీఖున పెద్దమ్మ దేవాలయం ప్రతిష్ట ఆహ్వానానికి రావాలని మాజీ మంత్రి బీ ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మండేపల్లి ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామ ప్రజలు కేటి రామారావు ని కలిసి రావలసిందిగా కోరారు ఈనెల 14వ తారీఖున జరుగు కార్యక్రమంలో ఉదయం 8 గంటలకు విగ్రహ ఊరేగింపు గణపతి గౌరీ పూజ పుణ్య వాచనము అఖండ దీపారాధన యా…

Read More

ప్రమాదాల నివారణకు ము ళ్ళలను తొలగించిన సిఐ,ఎస్సై

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రం నుండి సింగారం రోడ్డుకు పోయే మార్గానికి ఇరువైపులా పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలు ఏపుగా పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు బారిన పడుతున్నట్లు ప్రయాణికులకు ఇబ్బందికరం.ఈ మార్గం గుండా మూల మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉండి దగ్గరగా వచ్చేంతవరకు ఎదురుగా వచ్చే వాహనాలుకనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వేగం అదుపు చేయలేక పోవడం వల్ల వాహనదారులు మలుపులు గమనించకుండా వేగంగా వచ్చి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పటిష్టంగా నిర్వహించాలి

– అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు …. – గ్రామాలలో నీటి సమస్య లేకుండా చూడాలి… – అధికారులకు ఆదేశాలు జారీచేసిన అదనపు రెవెన్యూ కలెక్టర్ వెంకటేశ్వర్లు…. కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి :- శుక్రవారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హవేలీ ఘన్పూర్ మండల్ బూరుగుపల్లి , వాడి, రాజిపేట, కొత్తపల్లి, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి ముందుగా గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా నీటి…

Read More

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి

వీణవంక, ( కరీంనగర్ జిల్లా). నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మడ్డి శంకరయ్య అనారోగ్యంతో బాధపడుతూ అతడు మృతి చెందగా ఇట్టి సమాచారాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియజేసి తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, మద్దుల…

Read More

కొమ్మాలలో బీఅర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక

వరంగల్/గీసుగొండ,నేటిధాత్రి : వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పరకాల ఎమ్మెల్యే. వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొమ్మాల గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే రేవూరి తెలిపారు.పార్టీలో చేరిన వారిలో బస్కే మని, బస్కే సాంబయ్య,…

Read More

రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తప్పవు..

* పోలీస్ వారికి రైతులు సహకరించాలి •ఎస్సై శ్రీనివాస్ రెడ్డి నిజాంపేట: నేటి ధాత్రి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆరు కాలం పండించిన వరి ధాన్యం మొక్కజొన్న గింజల కుప్పలు రోడ్డుపై ఆరపోసి ప్రామాదాలకు కారణం కాకూడదని నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో అన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరు రోడ్డుపై ధాన్యం గాని మొక్కజొన్న గింజలు గాని అరోబోయారదని హెచ్చరించారు. వాహన దారులు కొన్ని సందర్భాల్లో చుసుకొక ధాన్యం…

Read More

జోరుగా ఇసుక దందా

అక్రమ ఇసుక డంపు, — కన్నెత్తి చూడని అధికారులు, — ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు, నిజాంపేట: నేటి ధాత్రి అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వం కొరడా జులిపిస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది అధికారులు అండను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు నీటి వనరులను కొల్లగొడుతూ ఇసుక రవాణా చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే నిజాంపేట మండలం కల్వకుంట, దుబ్బాక మండలం తాళ్లపల్లి గ్రామాలను ఆనుకుని ఇసుక ఉంది అక్రమ సంపదనే ధ్యేయంగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు పేరును…

Read More

గుల్లకోటలో రెండు బోర్లు వేయించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!!

కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ప్రజలు!! ఎండపల్లి నేటి ధాత్రి నీటి సమస్య పరిష్కారం కొరకు తన సొంత నిధులతో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెండు బోర్లు వేయించారు,ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో మున్నయ్య పల్లె,మరియు పద్మశాలి వాడలో ఉన్న నీటి సమస్యను గుర్తించి,గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ శ్రేణులు, నీటి సమస్యను గుర్తించి ఇట్టి నీటి సమస్యను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిసగొని సత్యం గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున…

Read More

వనపర్తి లో గుట్టల మొరం మాయం మాఫియా పై చర్యలు తీసుకోవాలి

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో గుట్ట లు మబ్బుగుట్ట దగ్గర గుట్టలను మొత్తం తవ్వి దాదాపున్. 1000 నుండి 1500 టిప్పర్ల వరకు మొరం తీసుకువెళ్లిన మాఫియా పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ సెల్ నెంబర్ 9490094100 తెలిపారు వనపర్తి లో గుట్టలు కట్టెలు ఇసుక ఈ మూడు మాఫియాలు కలిసి వనపర్తిని వినాశనానికి దారితీస్తుందని అదేవిధంగా అడవి మాయమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై…

Read More

ఎస్టీ మోర్చా ఇంచార్జ్ గా పాలకుర్తి తిరుపతి నియామకం

బీజేపీ నాయకులకు నా ధన్యవాదాలు -పాలకుర్తి తిరుపతి పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పరకాల అసెంబ్లీ ఎస్టీ మోర్చా ఇంచార్జ్ గా శుక్రవారం రోజున పాలకుర్తి తిరుపతి ని నియమించడం జరిగింది. ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ నాపై నమ్మకంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భారతీయత పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి పరకాల అసెంబ్లీ ఎస్టి మోర్చా ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించిన బిజెపి రాష్ట్ర ఆధ్యక్షులు జి కిషన్ రెడ్డి…

Read More

మంజూరైన పనులను తక్షణమే మొదలు పెట్టాలి.

# అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దు. # గ్రామాల అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే పనులు తెచ్చారు. # జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ # రోడ్డుపై నిరసన దీక్షా చేపట్టిన బి ఆర్ ఎస్ నాయకులు. నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని అన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృధ్ధి చెందాలని ఉద్దేశ్యంతో గత కేసీఆర్ ప్రభుత్వంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనేక రకాల నిధులను మంజూరు…

Read More

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో 2024- 25 ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో ఉపాధి హామీ పనులు మొదలై జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఉపాధి హామీ పనిలో భాగంగా నాలుగు వారాలు మాస్టర్ లో అనేక అవకతవకలు జరిగాయని స్వయంగా వేతన దారులే ఈ అవినీతి బాగోతాన్ని బయటపెట్టారు.మరి ముఖ్యంగా నిరుపేదలకు చేతినిండా పని కల్పించి వారు నిశ్చింతగా జీవించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

Read More

దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బిజెపికి ఓటు వేయాలి

#హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలుస్తారు. #బిజెపి పాలనలో దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగింది #మోడీ వచ్చాక దేశంలో మతకలహాలు, కర్ఫ్యూలు కనుమరుగు. #బిజెపి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్. నల్లబెల్లి,నేటి ధాత్రి: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళుతోందని, భారతదేశం మూడవ ఆర్థిక దేశంగా నిలబడాలి అంటే.. బిజెపికి ఓటు వేసి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో…

Read More

భయం వీడండి….. పరీక్షలు రాయండి

పిల్లల్లారా పరీక్షల వేళ భయమెందుకు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో డాక్టర్ ప్రహసిత న్యూరో ఫిజీషియన్ డీఎంహెచ్ పి గారిచే పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది విద్యార్థి నులకు మానసిక ఆరోగ్య అవగాహన”పై కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా పరీక్ష ఒత్తిడి, దానికి గల కారణాలు మరియు పరీక్ష ఒత్తిడిని ఎలా అధిగమించాలి, పాజిటివ్ థింకింగ్,యోగా మరియు ధ్యానం వంటి జీవన శైలి మార్పులు. వంటి అంశాలపైవిద్యార్థినులకు అవగాహన…

Read More

బిజెపి విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలికి అవమానం

బ్యానర్లపై ఫోటో పెట్టకుండా అవమానపరిచిన స్థానిక నాయకులు స్థానిక నాయకుల తీరుపై గుస్సా సమావేశంలో పాల్గొన కుండానే తిరిగి వెళ్లిపోయిన బాలత్రిపుర సుందరి సమావేశానికి కార్యకర్తలను తరలించడంలోనూ నిర్లక్ష్యం పెద్ద ఎత్తున పాలుపంచుకొనని పార్టీ నాయకులు, కార్యకర్తలు తూతూ మంత్రంగా సమావేశం నిర్వహణ ఎన్నికలవేళ స్థానిక నాయకుల తీరుపై పార్టీ అధిష్టానం ఆగ్రహం మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆ…

Read More

నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై అవగాహన కలిగి,సమస్యల పరిష్కారానికి శ్రమించే నాయకుడు పోరిక బలరాం నాయక్

భద్రాచలం నేటి ధాత్రి నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సేవ చేయాలనే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు మాజీ గ్రంథాలజీ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ భద్రాచలంలో సూపర్ బజార్ సెంటర్ నందు మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్నికల…

Read More

మహాత్మా జ్యోతిబా పూలేకు భారతరత్న ఇవ్వాలి

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అవునూరి లచ్చన్న, చాతరాజు రాజన్న ఘనంగా పూలే జయంతి లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మాహాత్మ జ్యోతిభా పూలేకు భారతరత్న ఇవ్వాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అవునూరి లచ్చన్న, చాతరాజు రాజన్నలు ప్రభుత్వాలను కోరారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో మహాత్మా జ్యోతిభా పూలే జయంతిని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు…

Read More

2004 2005 జిల్లా పరిషత్ మల్యాల పదవ తరగతి విద్యార్థుల సేవాభావం

చందుర్తి, నేటిధాత్రి: చంధుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన ZPHS పూర్వ విద్యార్థులు తోటి స్నేహితురాలైన దమ్మ మమత (34) కు ఈమెకు ఒక బాబు (4) మమత అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి సహచర విద్యార్థులు అందరూ కలిసి దమ్మ మమత పడుతున్న ఇబ్బందిని పూర్తిగా తెలుసుకొని బ్రేస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న స్నేహితురాలు మమత కు 2004,2005 విద్యార్థుల తరఫున ఒక లక్ష 32 వేల 516 రూపాయల…

Read More