మహా మండలంలో మెడికల్ మాఫియా జోరు.

నిబంధనలు అనుమతులకు తోట్లు జనరిక్ మందుల విక్రయాలు. ప్రతి ఆర్.ఎం.పి వద్ద మెడికల్ షాపు నిర్వహణ. మహాదేవపూర్ పలివెల మండలాల్లో 38 మెడికల్ షాపుల నిర్వహణ. అద్దె ఫార్మసీ సర్టిఫికెట్, తో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫార్మసిస్టులే. కాసుల మత్తులో డ్రగ్స్ అధికారులు, అక్రమ మెడికల్ నిర్వహణపై నేటికీ చర్యలు లేవు, అధికారులకు అయ్యప్ప గుడి అక్షింతలు.!?. మహాదేవపూర్- నేటి ధాత్రి: మెడికల్ షాప్ నిర్వహణ మందుల విక్రయాలు ఆషామాషీ వ్యవహారం కాదు అద్దె…

Read More

ప్రభుత్వ ఆసుపత్రికి స్టాఫ్ నర్స్ లే దిక్కు..

సమయపాలన పాటించని వైద్యులు. విజిటింగ్ పేరుతో డ్యూటీ మధ్యలోనే డుమ్మా.. ఉన్నత వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడి సమయపాలన కరువు. నర్సంపేట,నేటి ధాత్రి : గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తూ పల్లె దవాఖానలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.కానీ ఆ ఆసుపత్రులలో వైద్యుల సమయపాలన లేక మెరుగైన వైద్యం లోపిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అత్యవసర పరిస్థితుల్లో వెళ్లిన రోగులకు ఆసుపత్రిలో స్టాఫ్ నర్ లే దిక్కవుతున్నారు.ఇదే పరిస్థితి దుగ్గొండి మండల కేంద్రంలోని…

Read More

సభ స్థలన్ని పరిశీలించిన చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి 17 వ తేదీన హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్ని పరిశీరించిన పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వేలాది మంది బి.ఆర్.యస్.పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తరలి రావాలని,ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బి.ఆర్.యస్.పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు.

ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు. మీడియాతో మంత్రి హరీశ్ రావు.. రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. కలిసి పని చేశాడు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చాము. కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడు. ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి. రెండు సార్లు టికెట్ ఇచ్చాం. స్వల్ప మెజార్టీతో ఓడిపోతారు 11 మంది కార్పొరేటర్లు గెలిపించారు….

Read More

బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపే మా లక్ష్యం..!

*బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం అనే స్వచ్ఛంద సమితి ఏర్పాటు. *అధ్యక్షురాలుగా భూతం సుశీల మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం రాజుపేట గ్రామంలో స్వచ్ఛందంగా బడే నాగజ్యోతిని గెలిపించడానికి, బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం అనే స్వచ్ఛంద సమితి ని భూతం సుశీల అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగిందనీ. ఈ సందర్బంగా భూతం సుశీల మాట్లాడుతూ,మహిళలమైన మేము ముందు అడుగు వేసి, మా మహిళ శక్తిని చాటి చేప్పుతామని , బడే నాగజ్యోతక్క గెలుపులో…

Read More

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బెల్ట్ షాపులను నియంత్రించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మధ్య మాఫియాను అరికట్టడంలో ఎక్సేంజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామాలలో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ విమర్శించారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ స్మారక భవనంలో సిపిఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం…

Read More

మదర్ తెరిసా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

  మందమర్రి, నేటిధాత్రి:- మందమర్రి పట్టణంలోని మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థిని, విద్యార్థులు. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందస్తు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఎన్జిఓ భువనేశ్వరి మాట్లాడుతూ, విద్యార్థినీ, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ, విద్యాబుద్ధులతో ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రార్థిస్తూ, బతుకమ్మ సంబరాలు ఆనంద ఉత్సాహాలతో…

Read More

మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

  ఊరువాడ ఒక్కచోట చేరి ఆడబిడ్డలు ఆనందంగా రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ స్వాగతం పలకగా… మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! మహిళలు తమ కష్ట సుఖాలను పాటల ద్వారా చెప్పుతూ స్వాగతం పలకగా… మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! మాయమ్మ నువ్వమ్మ మమ్మేలు మాయమ్మ అంటూ వేడుకొనగా… మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ మహిళలు గాజుల సవ్వడితో స్వాగతం పలకగా… మన ముందుకు వచ్చింది…

Read More

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు

  భూపాలపల్లి నేటిధాత్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని రావణ్ గా మార్ఫింగ్ ఫోటోలు చిత్రీకరించి, వివాదాస్పద అంశాలకు తెరలేపిన కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా…

Read More

బిఆర్ఎస్ పార్టీ లోకి నవాబుపేట బిఎస్పి,మాజీ మండల అధ్యక్షులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం పోమాల గ్రామానికి చెందిన, బిఎస్పి మాజీ మండల అధ్యక్షులు,పిడుగు సుధాకర్.తన సొంత గూటికి చేరుకున్నారు. మాజీమంత్రి వర్యులు& ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గులాబీ కండువా కప్పి బి, ఆర్, ఎస్, పార్టీలో కీ ఆహ్వానించారు. గురువారం రోజు ఎంపీటీసీ ఊర్మిళాదేవి ఆధ్వర్యంలో మరియు బి, ఆర్, ఎస్, పారీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, ఆధ్వర్యంలో పిడుగు సుధాకర్ చేరడం జరిగింది. పిడుగు సుధాకర్…

Read More

భద్రాచలం మంత్రి కేటీఆర్ వస్తున్నందున సీఐటియు నాయకుల అక్రమ అరెస్టు

  అంగన్వాడీ,ఆశా,మధ్యాహ్న భోజన కార్మికుల మానవహారం రాస్తా రోకో ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : భద్రాచలానికి మంత్రి కేటీఆర్ వస్తున్నందున భద్రాచలం ఆఫీసు లో ఉన్న అంగన్వాడీ సీఐటీయూ నాయకులు జిలుకర పద్మ, ఎం బీ నర్సారెడ్డి,పాల్వంచలో సీఐటీయూ నేత దోడ్డా రవి కుమార్ లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి దుమ్ముగూడెం పోలీసు స్టేషన్ కు తరలించడానికి నిరసనగా గుండాల లో గత ఇరవై రోజులుగా అంగన్వాడీ లు, ఆశా వర్కర్లు…

Read More

డబ్బులు ఊరికే రావు!

https://epaper.netidhatri.com/ `గిట్టుబాటు కావాల్సిందే! పెట్టుబడి రాబట్టాల్సిందే!! `గాంధీ భవన్‌ కు వేసిన సున్నాలతో సహా ఖర్చు వసూలు చేసుకోవాల్సిందే? `పిసిసి పదవే రేవంత్‌ రూ. 50 కోట్లకు కొనుక్కున్నాడని అప్పట్లో వెంకట రెడ్డి అన్నదే… `ఆ ఖర్చు ఇలా జమచేసుకోవాల్సిందే! `ఆయారాం…గయారాం!? `కాంగ్రెస్‌ లో అంతా గందరగోళం!   `వచ్చే వాళ్లు ఎందుకు వస్తున్నారో క్లారిటీ లేదు? ` గెలుస్తామన్న నమ్మకం ఎంతుందో తెలియదు? ` కాంగ్రెస్‌ గాలి వుందో లేదో అర్థం కావడం లేదు? `…

Read More

లావాని పట్టాలకు పంట రుణాలు ఇవ్వని బ్యాంకు అధికారులు పై చర్యలు తీసుకోవాలి .

ప్రజాసంఘాల నాయకులు డిమాండ్. మహా ముత్తారం నేటి ధాత్రి మహా ముత్తారంలో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ బ్యాంకు అధికారులు లావని పట్టాలకు పంట రుణాలు ఇవ్వకపోవడం అనేది రైతులను అవమానపరచడమే రైతే దేశానికి వెన్నుముక అని చెప్పుకునేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట రుణాలు ఇచ్చే దగ్గర బ్యాంకు అధికారులు సవా లక్ష ఇబ్బందులకు గురిచేస్తూ లావని పట్టాలకు మేము మా పైనున్న…

Read More

నిమజ్జన మహోత్సవానికి సకల ఏర్పాట్లు

గ్రామ సర్పంచ్ కందగట్ల రవి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా దేవుని చెరువును సందర్శించిన గ్రామ సర్పంచ్ కందగట్లరవి నిమజ్జనం కోసం దేవుని చెరువు కట్టమీద చెట్లను ఇరువైపులా తొలగించడం జరిగింది నిమజ్జనం సందర్భంగా ఎవరికి ఎలాంటి ఆపదలు కలుగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు శాయంపేట కార్యదర్శి రత్నాకర్, ఉప్పు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.వినాయక నిమజ్జనం కార్యక్రమం అందరూ సహకరించగలరని కోరడమైనది.

Read More

విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలి

*నేరాల నియంత్రణకై విసిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం రోజున వేములవాడ డిఎస్పీ కార్యాలయం,వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వేములవాడ డి.ఎస్.పి కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ ను,సిడి ఫైల్స్ తనిఖీ చేసి ,సబ్ డిివిజనల్…

Read More

గణపతి ఉత్సవాల సందర్భంగా పెన్నులు,నోట్ బుక్స్ పంపిణీ

నర్సంపేట టౌన్,నేటిధాత్రి : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో పోచమ్మతల్లి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపంలో స్థానిక కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ చిన్నారి విద్యార్థులకు నొటుబుక్స్ పెన్నులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ సకల విద్యా మెదస్సు కలగడం కోసం గణపతి నవరాత్రుల సందర్భంగా కొలువుదీరిన వినాయకుని విగ్రహం వద్ద సరస్వతి గరక తులసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు విద్యార్థులు, తల్లిదండ్రులతో చేయించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వేదపండితులు శ్రీమాన్ శ్రీ…

Read More

రాజకీయ ఉద్రిక్తతల మధ్య కెనడా వాణిజ్య మిషన్‌ను భారత్‌కు వాయిదా వేసింది

కెనడియన్ వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జి ప్రతినిధి శాంతి కోసెంటినో ప్రకారం, భారతదేశంలో కెనడియన్ వాణిజ్య మిషన్, వాస్తవానికి అక్టోబర్‌లో జరగాల్సి ఉంది, వాయిదా వేయబడింది. నిర్దిష్ట కారణాలను అందించకుండా, “ఈ సమయంలో, మేము రాబోయే వాణిజ్య మిషన్‌ను భారతదేశానికి వాయిదా వేస్తున్నాము” అని ప్రతినిధి పేర్కొన్నారు. ఏదేమైనా, అదే నెల ప్రారంభంలో, కెనడా భారతదేశంతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలను తాత్కాలికంగా నిలిపివేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న G20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా…

Read More

వైరాఎమ్మెల్యే రాములు నాయక్ కు దళితుల స్మశాన వాటికకు 10 లక్షల నూతన సి.సి. రోడ్డు మంజూరి కొరకు

వినతి పత్రం అందించిన సింగరేణి సర్పంచ్ ఆదేర్ల స్రవంతి కారేపల్లి నేటి ధాత్రి. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడిచిన సింగరేణి గ్రామపంచాయతీలో కుల వ్యవస్థ అలాగే ఉన్నది సింగరేణి గ్రామపంచాయతీలోని దళితులు మాదిగ, మాల,కులాలతోపాటు ఉపకులాల కు సంబంధించిన దాదాపు సుమారు 400.ల కుటుంబాలు ఉన్న.సింగరేణిగ్రామపంచాయితి లో మా తాత. ముత్తాత.ల నుండి ఎవరైనా చనిపోతే గ్రామంలో ఉన్న స్మశాన వాటికలో ఖననం చేయడానికి ఊరు పెద్దలు అంగీకరించక పోనందున దళితుల కంటూ ఒక ప్రత్యేకమైన…

Read More

కౌండిన్య యువసేన సంఘం నూతన కార్యవర్గం

బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామ కౌండిన్య యువజన సంఘం అధ్యక్షులుగా బత్తిని కమల్ గౌడ్, ఉపాధ్యక్షులుగా వుయ్యల అనిల్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా వుయ్యాల తిరుపతి గౌడ్, క్యాషియర్ గా చింతలకోటి మహేష్ గౌడ్, కార్యదర్శిగా చింతలకోటి పర్శరంగౌడ్, కార్యవర్గ సభ్యులు ఉయ్యాల శేఖర్,ఉయ్యాల బాలాజీ,ఉయ్యాల నవీన్, బండారి మహేందర్,చింతలకోటి మధు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు.నూతన కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ…

Read More

మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని రూరల్ బిఆర్ఎస్ శ్రేణుల పిలుపు!

హనుమాజీపేట గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు వేములవాడ రూరల్ నేటి దాత్రి ఈ నెల 15వ తేదీ శుక్రవారం రోజున సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బుదవారం రోజు వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గొస్కుల రవి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో సెస్ డైరెక్టర్…

Read More