తాజా వార్తలు
వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీవన్ గౌడ్
నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం వరంగల్ కోర్టులో జరిగాయి. వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ 2024-2025 అధ్యక్షుడుగా సీనియర్ న్యాయవాది తీగల జీవన్ గౌడ్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా సీనియర్ న్యాయవాది ముదాసిర్ అహ్మద్ గెలుపొందారు. వరంగల్ బార్ అసోసియేషన్ లేడీ జాయింట్ సెక్రటరీగా మహిళ న్యాయవాది గోపిక రాణి ఎన్నికయ్యారు. అలాగే వరంగల్ కాశీబుగ్గకు చెందిన పెండ్యాల అనిల్ కుమార్ ఈసీ మెంబర్ గా ఎన్నికయ్యారు.
హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్ బాబు
నేటిధాత్రి, వరంగల్ హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం వరంగల్ కోర్టులో జరిగాయి. హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ 2024-2025 అధ్యక్షుడుగా సీనియర్ న్యాయవాది మాతంగి రమేష్ బాబు గెలుపొందారు.
పల్లె మళ్ళీ కన్నీరు పెడుతోంది.
నీటి కోసం గోస పడుతోంది. పైరు గొంతెండుతోంది. చేతికి రావాల్సిన పంట చుక్క కోసం కలవరిస్తోంది. అడుగంటుతున్న జలాలతో బోరు బోరుమంటోంది. బావుల భవితవ్యం మొదటికొచ్చింది. పెట్టుబడి …ఆరు గాలం శ్రమ వృధా కానుంది. రైతు బతుకు ఆగం కానుంది. అప్పుల బాధ మొదటికొచ్చింది. పల్లెకు వలస ముప్పు ముందు ముందు రానుంది. కేసీఆర్ కోసం తెలంగాణ కలవరిస్తోంది. హైదరాబాద్,నేటిధాత్రి: పల్లె మళ్లీ కన్నీరు పెడుతోంది. గోసపడుతోంది. మళ్లీ పల్లె రూపు మారుతోంది. పల్లెల్లో నిన్నటి…
నూతన వధూవరులను ఆశీర్వదించిన కొండూరు
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల సర్పంచ్ అనిత రవీందర్ కుమారుడు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండల సర్పంచ్ అనిత రవీందర్ కుమారుడు అభినవ్ వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతన వధూవరులు కలకాలం పిల్లాపాపలతో క్షేమంగా ఉండాలని ఆశీర్వదించారు ఇట్టి కార్యక్రమంలో టేస్కా బ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట…
శ్రీ దివ్య హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణరావు
భూపాలపల్లి నేటిధాత్రి ఈ సమాజంలో వైద్యవృత్తి పవిత్రమైనదని, వైద్యులు దైవ సమానులని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద మెయిన్ రోడ్డులో డాక్టర్ వి.దివ్య ఎమ్ ఎస్ జనరల్ సర్జన్, కోరిమి రవితేజ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దివ్య హాస్పిటల్ ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్తన్న మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా…
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల జోరు
*కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రావరం ఎంపీటీసీ గాలిపెళ్లి సువర్ణ-స్వామి *కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రావరం ఎంపీటీసీ గాలిపెళ్లి సువర్ణ-స్వామి,రుద్రావరం గౌడ సంఘం అధ్యక్షుడు పార్వతి వేణు ,నాగుల మనోహర్,రుద్రావరం గౌడ సంఘం యువత అధ్యక్షుడు గాలిపెళ్లి బాబు,వంకాయల మహేష్ ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ…
తడగొండలో చలివేంద్రం ప్రారంభం
బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో శుక్రవారం చేపూరి లచ్చమ్మ స్మారకార్థం ప్రారంభించారు. ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇట్టి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చేపూరి లచ్చవ్వ కుమారుడు చేపురి మల్లయ్య తెలిపారు. ఇట్టి నిర్వాహనను చేకూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో వేసవి కాలమంతా కొనసాగించనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు వాహనదారులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్…
అల్లకొండ కుటుంబానికి పరామర్శ.
సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ శుక్రవారం రోజున ఆ కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యన్ని కల్పించి ఈ నిరుపేద కుటుంన్ని ప్రభుత్వం ఆదుకోవాని విజ్ఞప్తి చేశారు, ఆయన వెంట జిల్లా కమిటీ సభ్యులు సంఘీ…
ఎమ్మార్పిఎస్ నియోజకవర్గ స్థాయి సదస్సును విజయవంతం చేయండి
మందరాజు మాదిగ పరకాల నియోజకవర్గం ఇంచార్జ్ పరకాల నేటిధాత్రి 1ఏప్రిల్ న పరకాలలో జరిగే నియోజకవర్గ స్థాయి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల సదస్సుకు ముఖ్యఅతిథిలు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారు కావున సభను విజయవంతం చేయాలని ఏకు శంకర్ మాదిగ పిలుపునిచ్చారు.అనంతరం పరకాల కేంద్రంలో మంద రాజు మాదిగ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ పాల్గొని ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులతో మాట్లాడుతూ జాతి భవిష్యత్తు ఎస్సి ఏబిసిడి వర్గీకరణ పై ఆధారపడి ఉందని…
ప్రజాస్వామ్య పరిరక్షణ లో జర్నలిస్టుల పాత్ర కీలకం
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్. మరిపెడ నేటిదాత్రి. ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారదులుగా జర్నలిస్టులు నిలుస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ పట్టణంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యేను కలవగా ప్రెస్ క్లబ్ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.ప్రభుత్వ పథకాలను మారుమూల పల్లెలకు చేరవేయడంలో విలేకరుల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో…
జన్మదిన వేడుకలకు శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగ్జీవన్ గౌడ్ రావడం అదృష్టంగా భావిస్తున్న: తన్నీరు ప్రసాద్
కూకట్పల్లి, మార్చి 29 నేటి ధాత్రి ఇన్చార్జి తన్నీరు ప్రసాద్ పుట్టినరోజు సంద ర్బంగా నాకుసన్మానం చేసి జన్మదిన శుభాకాంక్ష లు తెలియజేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి పట్నం సునీత మహేం దర్ రెడ్డి,శేరిలింగం పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్,సు మన్ టీవీ సీఈవో యాంకర్ నిరుపమలు నని తెలిపారు.ఈ సందర్భంగా తన్నీ ర్ ప్రసాద్ మాట్లాడుతూ …ఇటీవల తాను కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జగదీ శ్వర్ గౌడ్ మచ్చలే…
మతి బ్రమించి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి.
గండ్లు పడిన చెరువులకు మరమ్మత్తు చేయించని దౌర్బాగ్య పార్టీ బీఆర్ ఎస్. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీ కృష్ణ. చిట్యాల, నేటి దాత్రి – జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీ కృష్ణ మాట్లాడుతూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనచారి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. గత సంవత్సరం జూలైలో భారీ వర్షాలకు నియోజకవర్గం వ్యాప్తంగా ఎస్సార్ ఎస్పీ…
శాయంపేట ఎస్సైని శాలువాతో సన్మానించుట
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయ చైర్మన్ నూతనంగా వచ్చిన శాయంపేట ఎస్ఐ ప్రమోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండల శాంతి భద్రతలు పరిరక్షణకై అహర్నిశలు శ్రమించడానికి కృషి చేస్తానని 100 డయల్ వాహనము ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని ఎస్ఐ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మచ్చ గిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి దేవాలయ సభ్యులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.
మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో గురువారం రోజున లక్కాకుల సమ్మయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియపరిచి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాందడి రాజు, ఆకుల శివ దండిగారి కిరణ్ గాదె సుధాకర్ ప్రభాకర్ పునీల్ సర్వు సాంబయ్య దండిగారి అశోక్ ఆకుల నరేష్ పాల్గొన్నారు
వనపర్తి లో తెలుగుదేశం పార్టీ 42 వ వార్షికోత్సవ వేడుకలు
వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు మాట్లాడుతూ 19 82 లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుజాతి గౌరవాన్ని భారతదేశ శిఖరాలపై జెండాను ఆవిష్కరించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కిందని ఆయన కొనియాడారు బడుగు బలహీన వర్గాలకు అనేక…
కోదండ రాములోరి తలంబ్రాల అక్షింతలు తయారీ….
రామకృష్ణాపూర్, మార్చి29, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని హరి హర క్షేత్రమైన శ్రీ కోదండ రామాలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని రాములోరి తలంబ్రాల కోసం ఆలయ ప్రధాన అర్చకులు పనిభట్ల అంబా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మాతల చేత వడ్లను గోటితో వలిచి అక్షంతలు తయారు చేశారు. అనంతరం ఆలయ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న మాతలకు ప్రసాదాలు అందజేశారు.
కొల్చారం మండల వ్యాప్తంగా… ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు….
కొల్చారం (మెదక్) నేటిధాత్రి:- కొల్చారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చర్చిలలో అన్ని గ్రామాలలో క్రైస్తవులు ఏసుక్రీస్తు పాటలు పాడుకుంటూ, వాక్య ధ్యానాన్ని ధ్యానించి, శాంతి కరుణ కృపాలతో , ప్రత్యేక ఆరాధన క్రమములు బోధించి, క్రైస్తవ సోదరీ సోదరీమణులు, ఏసుక్రీస్తు పాపుల కొరకు సిలువపై మరణించిన ఏడు మాటలను ధ్యానించి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు. ప్రజల రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఏసుక్రీస్తును క్రైస్తవ మత…
న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మోహన్ కుమార్ యాదవ్ ను సన్మానం చేసిన తెలుగుదేశంనేతలు
వనపర్తి నేటిదాత్రి ఇటీవల కొత్తగా ఎన్నికైన న్యాయవాదుల సంగం అధ్యక్షులు జగత్ పల్లి మోహన్ కుమార్ యాదవును వనపర్తి జిల్లగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు హోటల్ బలరాం ఎండి దస్తగిరి బాలకృష్ణ అభిమాని దస్తగిరి డి బాలరాజ్ మేదరి బాలయ్య కొత్త గొల్ల శంకర్ రామన్ గౌడ్ సుధాకర్ నాయుడు షాకీర్ హుస్సేన్ గొల్ల…
చర్చ్ పాస్టర్ల ఆశీర్వాదం పొందిన గడ్డం వంశీకృష్ణ…
రామకృష్ణాపూర్, మార్చి 29, నేటిధాత్రి: గుడ్ ఫ్రైడే సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని విద్యానగర్ మన్నా చర్చ్ లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పాస్టర్ల ఆశీర్వాదం పొందారు. అనంతరం బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంబగౌని సుదర్శన్ గౌడ్ కుమారుడి వివాహం ఇటీవల జరిగిన నేపథ్యంలో వారి ఇంటికి వెళ్ళి దంపతులను గడ్డం వంశీ ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అఫ్జల్ లాడెన్ మాతృమూర్తి అనారోగ్యంతో ఉండడంతో వారిని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు….
ప్రభుత్వ హైస్కూల్ కు ప్రహరీ గోడ నిర్మించాలి
ప్రభుత్వము నిధులు మంజూరు చేసిన పనులు మొదలుపెట్టని కాంట్రాక్టర్ విద్యార్థులకు రక్షణ కరువు పనులు వెంటనే మొదలు పెట్టాలనీ గ్రామస్తుల వేడుకోలు నిజాంపేట: నేటి ధాత్రి, మార్చి 29 గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ కు దాదాపు 21 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని వాటి పనులను నేటికీ మొదలు పెట్టకపోవడం ఏమిటని గ్రామస్తులు వాపోతున్నారు. హై స్కూల్ కు ప్రహరీ…