మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయండి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు ఏ సవిత మనోహర్ కోరారు. శనివారం ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో సింగరేణి సేవా సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 5న పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో ఉదయం10గంటల నుండి మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు….

Read More

బదిలీపై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణ మున్సిపల్ కమిషనర్ గా గత నాలుగు సంవత్సరాలుగా నిస్వార్ధంగా, నిజాయితీగా, ఎంతో గొప్ప సేవలు అందించిన గద్దె రాజు పట్టణ మున్సిపాలిటీ నుండి రామగుండం మున్సిపాలిటీకి బదిలీ కావడంతో శనివారం పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలుపుతూ, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, రాయబారపు కిరణ్, ఎండి జమాల్, సాగర్, లక్ష్మణ్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రణీత్ కన్స్ట్రక్షన్ వారు శాశ్వత పరిష్కారము చూపించిన తరు వాతే కన్‌స్ట్రక్షన్‌ చేయవల

సిందిగా వారికి హెచ్చరిం చిన:జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి,02 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం హైద ర్‌నగర్‌ డివిజన్‌,గౌతమినగర్ రోడ్డు మళ్ళీ మళ్ళీ కూలుతున్న పట్టించు కోని ప్రణీత్ నిర్మాణ సంస్థ.ఈ ప్రణీత్ కన్స్ట్రక్షన్ పక్కనే కొన్ని అపార్ట్మెంట్ వాసులు నివాసముంటున్న స్థానిక అపార్ట్మెంట్ వాసులు నిత్యం బిక్కు బిక్కుమంటు జీవనం కొనసాగిస్తు న్నారు.గత నెలలో ఇదే కన్స్ట్రక్షన్ వల్ల పక్కన రోడ్డు కుంగిపోవడం గమనించిన అపార్ట్మెంట్ వాసులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి జగ దీశ్వర్…

Read More

గడువులోగా ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి.

పరకాల ఆర్డిఓ కన్నం నారాయణ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేసి ధరణి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరణి పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ లోపు పరిష్కారం చేయాలని పరకాల ఆర్డిఓ కన్నం నారాయణ అన్నారు.మండలంలో 122 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయన్నారు. తాసిల్దార్ వీటిని పరిశీలించి పరిష్కరించాలని కోరారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారునికి సేతు వారు చూపించి కారణం తెలియజేస్తామని ఆయన…

Read More

ఓటు హక్కు వినియోగంఫై అవగాహన

*స్వీప్ ఆద్వర్యంలో శిక్షణ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంఫై ( సిస్టమిక్ ఓటర్ ఎడ్యుకేషన్ మరియు ఎలక్ట్రారల్ పార్టీసిపేషన్ ఆద్వర్యంలో శనివారం శిక్షణ ఇచ్చారు. సిరిసిల్లలోని నర్సింగ్ కళాశాల, వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాల, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి, జిల్లెల్ల లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వోటర్ హెల్ప్ లైన్ యాప్(వి.హెచ్.ఏ) లో అందుబాటులో ఉన్న సేవలు, ఓటు హక్కు నమోదుకు అర్హత…

Read More

పట్టణ సమస్యల పట్ల ఎమ్మెల్యే దొంతి స్పందించాలి.

# టిజెఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్ నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో గల 24 వార్డులలో ఉన్న రోడ్ల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పందించి పరిష్కరించాలని తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 24 వార్డుల్లో ఉన్న 12 వేల ఇండ్లు ఉన్నాయని ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ పైప్లైన్ కలెక్షన్లు ఇస్తున్నామని గత మున్సిపల్…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

తక్కలపల్లి రాజు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ మార్చి 02 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళ పల్లి మండల కేంద్రంలోని నీరటి వనమాల-కీర్తిశేషులు రాయమల్లు గార్ల ద్వితీయ పుత్రుడు మహేష్-నిఖిల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేసినారు అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మాట్లాడుతూ వారి ఇరువురి జీవితం ఎంతో మధురానుభూతిగా సాగాలని కొత్త ప్రపంచాన్ని చూడబోతున్న నవవధులను నూరేళ్లు జీవించి పిల్లాపాపలతో సుఖసంతోషాలతో వాళ్ళ జీవనం…

Read More

శ్రీపాదరావు సేవలు మరవలేనివి

మందమర్రి, నేటిధాత్రి:- మంథని శాసనసభ ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం సేవలందించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ప్రజలకు స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు చేసిన సేవలు మరువలేనివని పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శనివారం శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సామాన్య కుటుంబం నుండి వచ్చిన శ్రీపాదరావు శాసనసభ…

Read More

ఎస్టిపిపి లో ఘనంగా శ్రీపాద రావు జన్మదిన వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో మన రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సభాపతి దుద్దిల్ల శ్రీపాద రావు జన్మదినోత్సవాన్ని అధికారికంగా ఎస్టిపిపి లో నిర్వహించడమైనది. ఎమ్. ఎన్. వి. రమణ ఏజిఎం , ఎఫ్ జి డి ముఖ్య అతిథిగా హాజరై దుద్దిల్ల శ్రీ పాదరావు చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీపాద రావు1991…

Read More

బుద్ధారం అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షులు కుర్రి సంపత్

గణపురం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని బుద్ధారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ గారి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా గ్రామ మాజీ సర్పంచ్ గండ్ర ఆగం రావు పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత దేశ ప్రజల కోసం నిద్రలేని రాత్రులు గడిపి రాజ్యాంగాన్ని హక్కులను రిజర్వేషన్లను కల్పించారు అన్నారు స్త్రీ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చారని…

Read More

ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన సునీత.

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ సామల రాజిరెడ్డి లక్ష్మీ దంపతుల కూతురు సామల సునీత రెడ్డి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉంది అలాంటిది రేగొండ మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన సునీత ఇటీవల నిర్వహించిన గురుకుల టీచర్ ,గురుకుల జేఎల్ (కామర్స్) జూనియర్ లెచ్చరర్ , పిజిటి (సోషల్) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజిటి (షోషల్) ట్రెనుడ్ గ్రాడ్యుయేట్ టీచర్.పరీక్షల్లో…

Read More

పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి

బిర్ఎస్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి పరకాల నేటిధాత్రి 03 పిబ్రవరి ఆదివారం రోజున పరకాల మండలంలోని వివిధ గ్రామంలో ఉన్న ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని బిర్ఎస్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు.చిన్నారుల్లో అంగవైకల్యాన్ని దూరంచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.

Read More

నూతన తహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలానికి నూతన తహసీల్దారుగా విచ్చేసిన ఖజామొయుద్దీన్ ని శనివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల బోకేతో సన్మానించిన భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మధు వంశీకృష్ణ మరియు మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ సామాజిక సేవ కార్యకర్త శరత్ కుమార్ ఉన్నారు.

Read More

దశాబ్ది బీఆర్ఎస్ పాలనలో..తెలంగాణ రాష్ట్రాన్ని శతాబ్ది వెనక్కి నెట్టింది

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్..జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ దశాబ్ది బీఆర్ఎస్ పాలనలో..తెలంగాణ రాష్ట్రాన్ని శతాబ్ది వెనక్కి నెట్టిందని చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజులు అన్నారు. ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గృహలక్ష్మి క్రింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు మహాలక్ష్మి పథకం క్రింద…

Read More

పాన్ గ ల్ లో ప్రభుత్వ పాఠశాల లను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి. పానగల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాటశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను.జిల్లా కలెక్టర్ తేజస్ నoద లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు . . ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం జరుగుతుండడంతో కలెక్టర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మధ్యాహ్న భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎం.ఈ.ఒ లక్ష్మణ్ నాయక్, ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఉన్నారు.

Read More

సిసి రోడ్డు పనులు ప్రారంభం

మందమర్రి, నేటిధాత్రి:- మండలంలోని ఆదిల్ పేట గ్రామపంచాయతీ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ పనులను మండల ఎంపిపి గుర్రం మంగ శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈజిఎస్ నిధుల నుండి 5 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిల్ పేట గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రజలకు అందుబాటులో ప్రజా పాలన సహాయ కేంద్రం

మందమర్రి, నేటిధాత్రి:- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజా పాలన సహాయ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్ తెలిపారు. శనివారం మండల ఎంపిడిఓ కార్యాలయంలో ఆయన సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతకుముందు నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలలో తప్పులు ఉంటే సరిదిద్దడానికి సహాయ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. గృహ జ్యోతి,…

Read More

గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ

పట్టించుకోని జిల్లా అధికారులు మండలానికి తక్షణమే ఎంఈఓ నియమించాలి మధ్యాహ్నం మూడు గంటలకే బంద్ అవుతున్న స్కూల్ లపై అధికారులు తీసుకున్న చర్యలేవి మూడు గంటలకు బంధువుతున్న స్కూల్ లను తగిన ఆధారాలతో నిరూపిస్తాం  సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… మండలంలో విద్యావ్యవస్థ గాడి తప్పుతుందని విద్యావ్యవస్థను పట్టించుకోవడంలో జిల్లా అధికారులు వైఫల్యం చెందుతున్నారని తక్షణమే మండలానికి ఎంఈఓ ను నియమించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి…

Read More

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాద రావు 89 వ జయంతి వేడులకలు.

చిట్యాల,నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంకేంద్రంలో శనివారం రోజున స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి దుద్దిల్ల శ్రీపాదరావు యొక్క 89వ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానిర్వహిస్తుది,అందులో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వారి యొక్క చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించినారు, ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రామయ్య మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్,ఎంపీటీసి చిట్యాల 1 కట్కూరి పద్మ ఎంపీటీసీ 2 దబ్బేట అనిల్ కార్యదర్శి…

Read More

ఎండుతున్న వనం.. నీరుగారుతున్న లక్ష్యం

పచ్చదనంపై పట్టింపేది? పట్టించుకోని అధికారులు వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల పల్లెలు పచ్చని హరితవనాలుగా మారాలన్న ఉద్దేశంతో గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లో పచ్చదనం పరిఢవిల్లాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని అందించడం పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక కథనం నేటి ధాత్రి లో రూరల్ మండల పరిధిలోని గ్రామాల పల్లె ప్రకృతి వనాల అలనా కరువైంది పట్టించుకోని…

Read More